సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు

Trinethram News : విశాఖ జిల్లా…గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.…

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడుక చెందిన భవనాల కూల్చివేశా

దుండిగల్‌: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత…

17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ:అచ్చెన్న

Trinethram News : ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన కలిసి భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే…

మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

Trinethram News : తేది: 06-03-2024 తాడేపల్లి వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.. ఈ 58 నెలల…

మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 05చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య,ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య మార్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు…

అంబీర్ చెరువు ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

Trinethram News : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ లేక్ పరిసరాలు మరియు వాకింగ్ ట్రాక్ సమస్య లను వాకర్స్ తో అడిగి తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్…

ఇండియన్‌ బ్యాంకు నుంచి విరివిగా రుణాలు ఇప్పించగలరు – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : తేదీ – 04-03-2024 చెన్నైలో ఇండియన్‌ బ్యాంకు ఎండీ మరియు సీఈవో శాంతి లాల్‌ జైన్‌ను కలిసిన ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో పేద వర్గాలకు రుణాలు అందజేయాలని కోరిన ఎంపీ బాలశౌరి ఎంపీ బాలశౌరి…

టీడీపి లోకి ఆలూరు ఎమ్మెల్యే జయరాం

ఎన్నికల వేళ.. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా పాలిటిక్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.. కొందరు టీడీపీ గూటికి చేరితే..…

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు.. వైసిపి ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

Other Story

You cannot copy content of this page