MLA TRR : భూ భారతి చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలి MLA TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి నియోజకవర్గం,పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ…

అదనపు సౌకర్యాలతో నిర్మాణాలను ప్రారంభించారు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అదనపు సౌకర్యాలతో చేసిన నిర్మాణలను…

Foundation Stone : నన్నయలో నూతన సబ్ స్టేషన్ కు శంకుస్థాపన

Trinethram News : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నూతన సబ్ స్టేషన్ ను స్థానిక ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి,…

MLA Satyananda Rao : స్థానిక ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిందే

రైతులకు పూర్తిగా న్యాయం చెయ్యాలి… పర్యావరణ ప్రజాభిసేకరణ సదస్సులో ఓఎన్జీసీ సంస్థను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు… ఆలమూరు:త్రినేత్రం న్యూస్.. ఓఎన్జీసీ సంస్థ ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ధిని చేసుకోవడం మా హక్కు అయిన అభివృద్ధిని చేసి తీరాలని ఆలమూరు మండలం…

MLA Jare : ఇందిర బడిబాట మీ ఎమ్మెల్యే మీ పాఠశాలకు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండలంలో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పలు గ్రామపంచాయతీలలోని ప్రభుత్వ పాఠశాలలలో AAPC నిధులతో పూర్తి అయిన మౌళిక వసతులను పరిశీలించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిర…

MLA Jare : ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక సదుపాయాలకోసం నిధులు కేటాయింపు ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, విజయపురికాలనీ, గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలు మాదారం గ్రామపంచాయతీ లోని సత్యంపేట, రామాంజనేయపురం ప్రాథమిక…

Bhu Bharati Awareness : తెలంగాణ భూ భారతి అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. దేవరకొండ ఏప్రిల్ 17 త్రినేత్రంన్యూస్. చింత పల్లి మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం…

MLA Jare : ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె పర్యటన

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామంలో ప్రభుత్వం ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమిత సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా…

MLA Kavya Krishna Reddy : కావలిలో కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 17 :నెల్లూరు జిల్లా: కావలి కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే, సమస్య మీది పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, 8వ వార్డులో ఉదయం నుంచి కొనసాగిన పర్యటన గడపగడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే,…

DJF : డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( డి జె ఎఫ్ )రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కనుకుంట్ల రమేష్ ను నియమించిన సందర్భంగా

బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యుడు కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో సన్మానం చేశారు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : గోదావరిఖని కార్యక్రమంలో డి జె ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి కుమార్, ఉపాధ్యక్షులు కన్నూరి రాజు, ప్రధాన…

Other Story

You cannot copy content of this page