MLA Bathula : సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

త్రినేత్రం న్యూస్, తోకాడ. రాజానగరం మండలం తోకాడ గ్రామంలో సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేశ్ , తూర్తోపు గోదావరి జిల్లా…

MLA Nallamilli : స్పందించిన ప్రభుత్వం

వైద్య యంత్రంగాన్ని కదిలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం న్యూస్: బలబద్రపురం. బలభద్రపురం గ్రామ ప్రజలకు ప్రమాదంకరంగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే నల్లమిల్లి కృషి, వైద్య యంత్రాంగాన్ని కదలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఆఘమేఘాల…

అంబేద్కర్ విగ్రహాలు తొలగించకుండా కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడతా

కొంకటి లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుతానని తెలంగాణ…

MLA Roshan Kumar : బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

తేదీ: 22/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి నూజివీడు మీదగా విజయవాడ బస్సు సర్వీసును చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బస్సు సమయాలను డిపో…

MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Trinethram News : త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నాడు-రాజాసింగ్..ఆ అధ్యక్షుడు ఎవరుండాలని ఎవరు ఫైనల్ చేస్తున్నారు..స్టేట్ కమిటీ అధ్యక్షున్ని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్‌ స్టాంప్‌గానే ఉంటాడు..సెంట్రల్‌ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలి..గతంలో కొంత మంది గ్రూప్ తయారు…

Drinking Water : త్రాగునీరు అందించాలి

తేదీ : 21/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదని ఆ దశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనడం జరిగింది. పట్టణం…

MLA Nallamilli : బలభద్రపురం గ్రామాన్ని కాపాడండి

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రజలు ఇటీవల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడటంపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే, నల్లమిల్లి, ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం…

MLA Bolisetty : కల్తీ ఆహార పదార్థాలపై చర్యలు తీసుకోండి

తేదీ : 21/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ చిప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి. శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

Eye Medical Camp : ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండల కేంద్రంలో గల “ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ఆవరణలో షాప్ నెంబర్ 18 నందు,తేజ మెడికల్స్ మరియు…

AP Assembly : ఏపి అసెంబ్లీలో 5 కమిటీలు నియామకం

Trinethram News : Andhra Pradesh : ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో నిబంధనల కమిటీ సభా హక్కుల కమిటీకి చైర్మన్ గా పితాని సత్యనారాయణ. వినతుల కమిటీకి చైర్మన్…

Other Story

You cannot copy content of this page