Operation Sindhur 2.0 : విదేశాంగ శాఖ ప్రెస్ మీట్

ఆపరేషన్ సింధూర్ 2.0పై కీలక వివరాల ప్రకటన Trinethram News : నిన్న రాత్రి మన సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసింది.. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశాం.. ఈ డ్రోన్లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామని కల్నల్…

Attack on Pakistan : ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌!అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ పీ5 దేశాలతో జైశంకర్‌ చర్చలు తాలిబాన్‌ కూడా మనవైపే.. సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రతా…

MLA Nallamilli : ప్రజల దశాబ్దాల కలని సాకారం చేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

తరనేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, కేశవరం రైల్వే రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం స్ధల సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రైల్వే మినిస్ట్రీ అనపర్తి – బిక్కవోలు స్టేషన్ల మధ్య లక్ష్మీనరసాపురం దగ్గర మరో రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం…

R.Krishnaiah : రేపు బీసీ రణభేరి మహాసభ-ఆర్‌.కృష్ణయ్య

రేపు బీసీ రణభేరి మహాసభ-ఆర్‌.కృష్ణయ్య Trinethram News : Telangana : చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్‌ అమలుచేయాలి పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి-ఆర్‌.కృష్ణయ్య బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి రణభేరి సభకు అఖిలపక్ష నేతలు వస్తున్నారు-కృష్ణయ్య https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

PM Modi to G-20 : జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ

జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ Trinethram News : Nov 13, 2024, ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల్లో పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్‌, గయానాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ…

New Company : విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ

Another new company in the aviation sector Trinethram News : దేశ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించబోతోంది. దేశీయంగా విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్‌ ఎయిర్‌కు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. అధికారికంగా కార్యకలాపాలు…

CM Chandrababu : కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలు వద్దు – మంత్రులకు ఏపీ సీఎం.. చంద్రబాబు సూచనలు

No frills like convoys and sirens – AP CM Chandrababu’s advice to ministers Trinethram News : అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ తారకమంత్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి వచ్చే వంద…

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

Trinethram News : CEC Rajiv Kumar: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది. ఇంటెలిజెన్స్…

EV’లను కొనేవారికి కేంద్రం శుభవార్త

Trinethram News : Mar 19, 2024, ‘EV’లను కొనేవారికి కేంద్రం శుభవార్తఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకునేవారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్-2 పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో…

Other Story

You cannot copy content of this page