రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు

రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. మరోవైపు గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. దాడులు, ఘర్షణలను ప్రోత్సహించే మనిషిని కాదన్నారు. తొండపికి కన్నా…

హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను…

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి మాజీమంత్రి కన్నా ప్రచారంపై వైకాపా రాళ్ల దాడిని ఖండించిన ప్రత్తిపాటి వైకాపా అంటేనే రౌడీలు, గంజాయి బ్యాచ్ పార్టీ అని మరోసారి నిరూపితమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం…

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

Trinethram News : బీహార్ : జనవరి 29బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్…

ఢిల్లీకి సీఎం జగన్?

Trinethram News : ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ…

అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : ఆయిల్‌పామ్‌ పరిశ్రమలో రూ.30 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం: తుమ్మల నాగేశ్వరరావు కరెంట్‌ బిల్లులు భారం కాకుండా రూ.30 కోట్లతో బయో పవర్‌ ప్లాంట్‌ పామాయిల్‌లో అంతర పంటల సాగుతో రైతులకు మేలు…

అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు…

జిల్లాల పున:పరిశీలనకు త్వరలో కమిషన్: మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా విభజించింది. దీన్ని సరిచేయడానికి త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ కమిషన్ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్… అసెంబ్లీ సమావేశాలు, జగనన్న…

కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…

Other Story

You cannot copy content of this page