నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన
ENC మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ENC మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పెద్దపల్లి జిల్లా:ఫిబ్రవరి 07పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయను న్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బరిలో కారు పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క…
ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి రవాణా, బిసి సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. సమీక్షలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి..
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్.. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు మంత్రి బుగ్గన. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అని కొనియాడారు. జగన్ విధానాలు…
అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 6100 టీచర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షల నిర్వహణ పై నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో…
కొల్లాపూర్ లో,హైద్రాబాద్ లో తనను కలిసేందుకోసం వచ్చే వారు పూలబొకేలు, శాలువలు తీసుకురావొద్దని కోరిన మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గ నికి కేటాయించిన 10కోట్ల రూపాయలను పేద విద్యార్థుల చదువుల కోసం కేటాయించినట్లు…
మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ సింగరేణి ఠాకూర్ స్టేడియం లో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే…
హైదరాబాద్ : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ కేంద్ర రవాణా శాఖకు సోమవారం లేఖ రాసినట్లు…
‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా…
You cannot copy content of this page