రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే చలో ఢిల్లీ నిరసన ప్రారంభిస్తామన్న రైతు సంఘాలు..

నిండు సభలో హ్యాండ్సప్‌

Trinethram News : హైదరాబాద్‌ : ఫిబ్రవరి 12 కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్‌ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌ గొంతు విప్పడం…

హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

“హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు : తెలంగాణ శాసనసభలో కృష్ణా జలాలపై సాగిన చర్చల్లో పాలకవిపక్షాల మధ్య ఇవాళ మాటల యుద్ధం జరిగింది. అనంతరం అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ…

హరీష్ రావు కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం

Trinethram News : హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత…

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 12తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే…

ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నాయి: మంత్రి విడదల రజని

నిందలు వేయాలంటే వేయండంటూ విపక్షాలపై మండిపాటు అధికారులు సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నారని సమర్థన కలుషిత నీరు సరఫరా అవుతోందంటూ విపక్షాలు నిందలు వేస్తున్నాయంటూ ఆగ్రహం గుంటూరు కలెక్టరేట్‌లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై మంత్రి విడదల సమీక్ష

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు. చర్చలు విఫలం…

కాంగ్రెస్ ఏ హామీను నెరవేర్చడం లేదు

Trinethram News : సిద్దిపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను అమలు చేయకుండా మరిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఆదివారం నాడు సిద్దిపేటలోని ఎమ్మెల్యే…

1లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం కేంద్రానికి చెందిన వి. స్వప్న D/o వి. వెంకట రాములు కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష రూపాయలు…

ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని

ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…

Other Story

You cannot copy content of this page