Minister Pongaleti : శ్రీరామనవమితర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం

త్రినేత్రం న్యూస్… ఏప్రిల్. 04.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రజలకు…

భద్రాచలం: రామయ్య కళ్యాణం భక్తులు మెచ్చేలా ఉండాలని :మంత్రి తుమ్మల

త్రినేత్రం న్యూస్… ఏప్రిల్.04.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవవర్గం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాచలం రామయ్య కళ్యాణం చూడటానికి వచ్చే భక్తులు మెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు.వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా పటిష్టమైన…

Minister Lokesh : పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

తేదీ : 04/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరిలో రెండవ రోజు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా…

Minister Tummala, MLA Jare : శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామంలో కోదండ రామాలయంలో నూతనంగా కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆలయకమిటీ మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిధిలుగా గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ…

Sub-Registrar offices : ఏపీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం

Trinethram News : నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు .. రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉ.10 గంటలకు ప్రారంభించనున్న మంత్రి అనగాని .. తొలి విడతగా 26జిల్లాలో స్లాట్ బుకింగ్ విధానం…

Minister Parthasarathy : ఏపీలో రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్

Trinethram News : అనకాపల్లి : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి…

భారీ వర్షాలు.. GHMC అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Trinethram News : Apr 03, 2025, తెలంగాణ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. హైదరాబాద్ GHMC అధికారులకు…

CM Chandrababu : మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి

Trinethram News : ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో నాలుగురోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని…

Minister Lokesh : మంత్రి లోకేష్ స్పందన ఇదే

తేదీ : 03/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,పాస్టర్ ప్రవీణ్ మృతి పై మంత్రి లోకేష్ స్పందించడం జరిగింది. ప్రవీణ్ మరణం పై కులమత వి ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసిపి డ్రామాలు చేస్తుందన్నారు.…

Minister Sridhar Babu : 2017లో కేసు నమోదు.. విచారణకు హాజరైన శ్రీధర్ బాబు

Trinethram News : Apr 02, 2025, మంత్రి శ్రీధర్ బాబు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసినందుకు 2017లో పెద్దపల్లి(D) బసంత్ నగర్‌ PSలో కేసు నమోదైంది.…

Other Story

You cannot copy content of this page