Minister Ponnam : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం.. ప్రయాణికులతో ముచ్చట్లు

Trinethram News : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. పంజాగుట్ట నుండి లక్డికపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బస్సులో…

Sanitary Napkin Vending Machines : బస్టాండ్ లలో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు

హైదరాబాద్ : మే 17 తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్‌ డిపోల్లో శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా సహేలీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తొలుత…

Supreme Court : మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్

Trinethram News : కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన మంత్రి విజయ్ షా ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించిన సుప్రీంకోర్టు.. నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల…

Minister Manohar : రికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు

Trinethram News : రాష్ట్రంలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు అందనున్నాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి…

Minister Vijay Shah : సోఫియా ఖురేషికు పది సార్లైనా క్షమాపణ చెప్తాను మంత్రి విజయ్ షా

Trinethram News : నిన్న ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఆమె తనకు సొంత చెల్లి కంటే ఎక్కువని,…

Kandula Durgesh : దేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి కందుల దుర్గేష్

బిక్కవోలు:త్రినేత్రం న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీకి భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని, మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న ధర్మ యుద్ధంలో భాగంగా భారత సైనికులకు, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర…

అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల దాన్యం రాశులు

Trinethram News : జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు కొనుగోలు…

Nara Lokesh : ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీఎస్‌ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష

Trinethram News : రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడి.. ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని మంత్రి ఆదేశాలు.. వేగవంతంగా యూనిట్ల స్థాపనకు యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచన.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో…

Development Works : అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తేదీ : 12/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు, యల మంచిలి మండలం, పెనుమర్రు గ్రామంలో రూపాయలు ఒక కోటి నలభై ఐదు లక్షలతో కాలువల వెంబడి సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మాణం కాలువ త్రవ్వకం…

Minister Ponguleti : అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు

హైదరాబాద్ : మే 09 : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారం భిస్తామ‌ని,…

Other Story

You cannot copy content of this page