New House : కొత్త ఇంట్లో పాలు పొంగించిన బ్రాహ్మణి

తేదీ : 25/05/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కొత్త ఇంట్లో పాలు పొంగించారు. ఈ సందర్భంగా గృహప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి…

Celebrities in Srivari Seva : శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తేదీ : 25/05/2025. తిరుపతి జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి. శ్రీనివాస్, గాయని స్మిత, టీం ఇండియా మాజీ బిల్డింగు కోచ్ దిలీప్ తిరుమలలో శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకోవడం జరిగింది. ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయం…

CM Chandrababu : అమరావతినే రాజధానిగా గుర్తించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని హోంమంత్రి అమిత్ షాను కోరిన సీఎం గత ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం ప్రజల భవిష్యత్తుతో చెలగాటం అన్న ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించిన చంద్రబాబు 2027…

MLA Adireddy Srinivas : తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను

ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకు వెళ్ళారు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇది కూటమి ప్రభుత్వ విజయం మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు మీడియాతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి…

Sridhar Babu : కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Trinethram News : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్…

Gulzar House Fire Incident : గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ

Trinethram News : ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపిన హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ…

Uttam Kumar Reddy : 21 మే 2025 న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుల పర్యటన

Trinethram News : ఉదయం 09:00: బేగంపేట్ నుండి హెలికాఫ్టర్ ద్వారా సూర్యాపేట జిల్లాలో ఉదయం 09:45:మేళ్లచెరువు వద్ద ల్యాండ్ అవుతారు. ఉదయం 10:30 – మద్యాహ్నం 01:00:ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,, వెల్లటూరు దగ్గర,, తరవాత నక్కగూడెం…

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం అందజేసిన సిఎంఓఏఐ

గోదావరిఖని మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారుల సమస్యల ప్రధానమైన వేతన బకాయిల్లో పిఆర్పి 2022 – 23 సంవత్సరపు బకాయిలు చెల్లించాలని, సింగరేణి ఇతర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్, ఐఐటి, ఐఐఎం ఫీజు రీఎంబర్స్మెంట్…

Kandula Durgesh : కూటమి ప్రభుత్వంతో విద్యాభివృద్ధి

మంత్రి కందుల దుర్గేష్ ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ వారి డీఎస్సీ ట్రై మెథడ్స్ మెటీరియల్ ను లాంఛ్ చేసిన మంత్రి దుర్గేష్ డీఎస్సీ అభ్యర్థులకు రాయితీపై మెటీరియల్ అందించాలని విషయ నిపుణులు బాలరాజుకు సూచన అమరావతి: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,…

Re-survey : నిజాం కాలం నుంచి రికార్డులు లేని 413 గ్రామాల్లో రీ సర్వే

పైలట్‌గా 5 గ్రామాలు ఎంపిక.. వచ్చే వారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం.. Trinethram News : తెలంగాణలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే…

Other Story

You cannot copy content of this page