Minister Kollu Ravindra : రైల్వే ప్రయాణికుల బాధలు తీర్చండి

తేదీ : 26/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం ఎంపీ బాల సౌరికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కోట్ల రూపాయలు కేటాయించి నిర్మించిన నూతన రైల్వే స్టేషన్ వల్ల ప్రయాణికులు…

Railway Department : నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల…

Minister Sridhar Babu : చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి ఆటలో రైతు కూలీలు పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు శనివారం రోజున యాక్సిడెంట్ కాగా వారిని నిన్న రాత్రి గోదావరిఖనిలోని…

Minister Seethakk : డి-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

Trinethram News : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్​జెండర్‌ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌లో డి-అడిక్షన్ సెంటర్ ప్రారంభం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు రాష్ట్రం నలుమూలలా వివిధ కార్యక్రమాలను…

Anganwadi Posts : ఏపీలో నేడే అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

948 కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీ: మంత్రి సంధ్యారాణి Trinethram News : అమరావతి :రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ…

Parthasarathy : 4 లక్షల గృహాలు మంజూరు

Trinethram News : Mar 21, 2025,ఆంధ్రప్రదేశ్ : ఇళ్ల నిర్మాణంపై మంత్రి పార్థసారథి మరో అప్డేట్ ఇచ్చారు. PMAY-2.0 కింద రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 53 వేల ఇళ్లను కేంద్రం…

No Development : అభివృద్ధి ఇప్పట్లో లేనట్టే!

తేదీ : 20/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాలలో సినీ పరిశ్రమపై ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు కు మంత్రి కందుల. దుర్గేష్ స్పందించడం…

Minister Sitakka : కొత్తగూడలో డాక్టర్ మంత్రి సీతక్క పర్యటన.

Trinethram News : తేదీ 20 మార్చి 2025 ఉదయం 10:30 కు కొత్తగూడలో కామ్రేడ్ కుంజ రాము గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభిస్తారు 11: 10 నిల కు కొత్తగూడ & గంగారం ఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి…

Chandrababu Family : ఈ నెల 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 20న తిరుమలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు రానున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసి ఈ నెల 21 శ్రీవారిని వీరు దర్శించుకోనున్నారు. అనంతరం…

Minister Srinivas : మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

తేదీ : 18/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పెన్షనర్ల తగ్గింపు 50 సంవత్సరాల కే పెన్షన్ హామీపై వైసిపి ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి…

Other Story

You cannot copy content of this page