నేడు మంగళగిరి ఎయిమ్స్‌ జాతికి అంకితం

వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు.

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ జాతికి అంకితం

Trinethram News : మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో…

You cannot copy content of this page