భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి

సుమారు అరగంట పాటు సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిశాం:…

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు…

ముగిసిన బీఏసీ సమావేశం

అమరావతి : నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం.. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి(7న) బడ్జెట్ బీఏసీని బాయ్‌కాట్‌ చేసిన టీడీపీ.

2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.

ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ

3 గంటల పాటు సాగిన మంతనాలుసీట్ల సర్దూబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు35 ఎమ్మెల్యే సీట్లు కావాలన్న పవన్28 వరకు ఇస్తామన్న చంద్రబాబు35 ఫైనల్ చేయాలన్న పవన్ కల్యాణ్3 ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయంఎంపీల విషయంలో సరే అన్న పవన్ కల్యాణ్ఉమ్మడి మేనిఫెస్టో,…

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Trinethram News : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం…

4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం!

బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న క్యాబినెట్ 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్న ఉభయసభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల…

కందుకూరు పట్టణ ఎస్ ఐ ని కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు

Trinethram News : ఈరోజు కందుకూరు పట్టణ నూతన ఎస్ ఐ గా బాధ్యతలు తీసుకున్న ఆనంద్ భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు sk రఫీ, ఎస్సీ సెల్ జిల్లా…

బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం

Trinethram News: జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చూస్తున్నా.. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం. పార్లమెంటు నూతన భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాబోతోందన్న రాష్ట్రపతి.గత…

You cannot copy content of this page