చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం

చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్న టీడీపీ నేత తన చివరి రక్తపుబొట్టును ఆయన కోసమే ధారబోస్తానని వెల్లడి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలంటూ మీడియా ముఖంగా విజ్ఞప్తి

సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది

ట్విట్టర్‌ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సిద్ధం అప్‌డేట్స్‌ను వైసీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది. ఈ క్రమంలోనే నేడు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం…

అపరిచిత కాల్స్ కు సమాధానం ఇవ్వకండి: గుంటూరు ఎస్పీ

Trinethram News : అపరిచిత నంబర్లకు సమాధానం ఇవ్వొద్దని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే వాటిని వెంటనే బ్లాక్ చేయాలన్నారు.…

కాంగ్రెస్ నాయకులతో ఈటల దోస్తీ!… BJPకి షాక్?

BJPకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో BJP కీలకనేత ఈటల రాజేందర్ పాల్గొన్న పిక్ వైరల్‌గా మారింది. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా…

రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి: ఏపీ సీఈఓ

Trinethram News : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు…

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Trinethram News : సూర్యాపేట జిల్లా :సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల…

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

సీనియర్ NTRపై RGV హాట్ కామెంట్స్

శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను నమ్ముతానని చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. దీంతో ఆయన చేసిన…

నా దృష్టిలో లోకేశ్ దేవుడు… అందుకే ట్రైలర్ లో చూపించలేదు: వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 23న విడుదల ట్రైలర్ లో లోకేశ్ ను చూపించలేదేంటని మీడియా ప్రశ్న లోకేశ్ దేవుడు కాబట్టి కించపర్చలేమన్న వర్మ

ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని

ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…

Other Story

You cannot copy content of this page