CPI : మావోయిస్టు నాయకులు కేశవరావుది ఎన్కౌంటర్ కాదు హత్య

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ ప్రజా ఫ్రంట్. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అనారోగ్యంతో ఉండగా ఒరిస్సా రాష్ట్రంలో పట్టుకొని చత్తీస్గడ్ దండకారణంలోని అంబుజమాడు అడవులలో హత్య చేసి…

New Maoist : మావోయిస్టు కొత్త దళపతి ఎవరు

ఇంటెలిజెన్స్‌ రాడార్లో రెండు పేర్లు..! Trinethram News : మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణంతో ఇప్పుడా స్థానంలోకి ఎవరు రానున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టిపెట్టాయి. ప్రస్తుత దళం చుక్కానీ వంటి నాయకుడిని కోల్పోవడంతో.. ఆ…

Encounters : మావోయిస్టు దళాలను వెంటాడుతున్న బలగాలు

Trinethram News : ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు.. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడువుల్లో ఎన్ కౌంటర్.. 30 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాల గుర్తింపు.. మహారాష్ట్ర,…

Maoist letter : కర్రెగుట్టల ఆపరేషన్‌ను నిలిపేయండి

Trinethram News : ఏప్రిల్ 25: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్‌నోట్ విడుదల అయ్యింది. కేంద్ర,…

Maoist Ideology : మావోయిస్టు సిద్ధాంతాలను విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సభ్యులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా మావోయిస్టు సిద్ధాంతాలను, విసిగిపోయి జనజీవన స్రవంతిలో మావోయిస్టు సభ్యులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట పదిమంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ…

Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి Trinethram News : ఛత్తీస్‌గఢ్‌ : బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి గంగలూరు…

Cyber Crime : సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి, హోంగార్డ్స్‌ మరియు ఆర్గనైజేషన్ అడిషినల్‌ డీజీపీ స్వాతి లాక్రా ములుగు జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,…

Eye Operations : నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు

నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం నీల్వాయి…

ప్రశాంతంగా ముగిసిన పిఎల్జిఏ 24 వ మవోయిస్ట్ అమరవీరులవారోత్సవాలు.ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు

ప్రశాంతంగా ముగిసిన పిఎల్జిఏ 24 వ మవోయిస్ట్ అమరవీరులవారోత్సవాలు.ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి )మండలం,త్రినేత్రం న్యూస్.డిసెంబర్ 10 : డిసెంబర్ రేండు నాటికి (ప్రజ విముక్తి గెరిల్లా సైన్యం) పి ఎల్ జి ఏ,…

మౌలిక సదుపాయాలు కరువు _పట్టించుకునే వారెవరూ

మౌలిక సదుపాయాలు కరువు _పట్టించుకునే వారెవరూపూర్వ మావోయిస్ట్ అడ్డ (ఇరగాయి నుండీ నందా) కానరాని అభివృద్ధి. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వ్యాలీ) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.10 : అరకు వ్యాలీ మండలము లో మారుమూల ప్రాంతలైన ఇ ర్గాయి,…

Other Story

You cannot copy content of this page