Pachi Penta Shanthakumari : మన్యంలో రాష్ట్ర బంద్కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలి: పాచి పెంట శాంతకుమారి అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ ‘ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన…