Pachi Penta Shanthakumari : మన్యంలో రాష్ట్ర బంద్‌కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు

గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలి: పాచి పెంట శాంతకుమారి అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ ‘ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన…

Manyam Bandh : మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగింది

గిరిజనుల ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అరకు ఎమ్మెల్యే డిమాండ్. అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 4 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ పిలుపుమేరకు శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతంగా…

MLA Matsyalingam : మే 2 మన్యం బంద్‌ను విజయవంతం చేయండి

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 2 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ప్రజాసంఘాల పిలుపుమేరకు మే 2న నిర్వహించే ‘చలో ఐటిడీఏ పాడేరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.ఈ…

Manyam Bandh : రాష్ట్ర వ్యాప్తంగా మే 2న మన్యం బంద్ విజయవంతం చేయాలి: ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు, పొద్దు బాల్దేవ్

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడుతూ, ఆదివాసీ ప్రత్యక డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మే 2న రాష్ట్రవ్యాప్తంగా మన్యం…

Mr. Andhra : అప్పారావు కి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలో ప్రథమ స్థానం.

అల్లూరి జిల్లా అరకులోయ మార్చి 25 త్రినేత్రం న్యూస్: 31 వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మన్యం జిల్లా పార్వతీపురంలో 23-03-2025 ఆదివారం నిర్వహించారు ఈ పోటీలకు అనేక జిల్లాల నుండి బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొన్నారు,…

Janasena : సమన్వయ కర్తకు సమన్వయ ఆహ్వానం

మన్యం జిల్లా పార్వతీపురం త్రినేత్రం న్యూస్ మార్చి 7 : మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, మెంటాడ మండలాల్లో ఘన స్వాగతం పలికి దుశ్శాలు వాలతో,పూల బుకెళతో ఘనంగా ఆహ్వానం పలికిన జనసేన నాయకులు, జనసైనికులు. పార్వతిపురం,నియోజకవర్గంలో జనసేన పార్టీ P.O.C…

Jagan : మన్యం జిల్లాలో పాలకొండకు రానున్న మాజీ సీఎం జగన్

పాలకొండ : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల శ్రీకాకుళం జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే…

Adivasi JAC : ఈ నెల 12న AP బంద్ : ఆదివాసీ జేఏసీ

ఈ నెల 12న AP బంద్ : ఆదివాసీ జేఏసీ Trinethram News : Andhra Pradesh : ఏపీ వ్యాప్తంగా మన్యం జిల్లాల బంద్కు ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది. టూరిజం అభివృద్ధి చెందాలంటే గిరిజనుల రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని…

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు Trinethram News : మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించిన ఓ తాగుబోతు మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు అతను ఆగకుండా…

Rains : నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Rains in these districts today Trinethram News : Andhra Pradesh : Sep 02, 2024, రాబోయే 5 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడనుందని…

Other Story

You cannot copy content of this page