మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్

చంద్రబాబుకు, పవన్ అన్నకు మాటిస్తున్నా… మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్ మంగళగిరిలో జయహో బీసీ సభహాజరైన నారా లోకేశ్ బీసీలను పేదరికం నుంచి బయటికి తెచ్చిన పార్టీ టీడీపీ అని వెల్లడి సైకో సీఎం బీసీలకు వెన్నుపోటు పొడిచాడని…

తెదేపాలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం

మంగళగిరి: వైకాపా(YSRCP)ను వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును తెదేపాలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి…

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

Trinethram News : మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు..…

నేటి మధ్యాహ్నం జయహో బీసీ సభ

Trinethram News : బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్న చంద్రబాబు, పవన్ మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ లోకేశ్, బాలకృష్ణ సహా హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి నేతలు మధ్యాహ్నం 3 గంటలకు మొదలై సాయంత్రం 6…

మంగళగిరి పట్టణ ఎస్సైగా ఖాదర్ భాషా బాధ్యతలు స్వీకరణ

మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఖాదర్ భాషా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఖాదర్ భాషా గతంలో గుంటూరు సిసిఎస్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ బదిలీల్లో భాగంగా మంగళగిరి పట్టణానికి రావడం జరిగింది. ఇప్పటివరకు…

మంగళగిరిలో ఈ నెల 5న బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు

మంగళగిరిలో జయహో బీసీ సభ ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలన్న కొల్లు రవీంద్ర ఇది బీసీలే రూపొందించుకున్న డిక్లరేషన్ అని వెల్లడి

వైఎస్ఆర్సిపీ నియోజకవర్గ ఇన్చార్జిగా “మురుగుడు లావణ్య”

Trinethram News : మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం గమనార్హం.…

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన, ఛలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ,…

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

Trinethram News : గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి,…

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మంగళగిరి PS కి తరలించిన పోలీసులు

Trinethram News : వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు జర్నలిస్ట్…

Other Story

You cannot copy content of this page