Youths Intoxicated : మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు

Trinethram News : మంగళగిరి ఆటోనగర్ వద్ద గల ఓ బార్ అండ్ రెస్టారెంట్లో భీభత్సం.. ఏడు, ఎనిమిది మంది యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించి బార్ కు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా దాడి.. అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం…

Fire Accident : ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం

Trinethram News : మంగళగిరి : ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు…

Former Minister Roja : మాజీ మంత్రి రోజా, ఆమె భర్తపై ఫిర్యాదు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణిపై చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాకకు చెందిన గుణశేఖరరెడ్డి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ‘మా నాన్న జ్యోతినగర్‌లో 1982లో స్థలం కొన్నారు. దాన్ని…

Vampuru Gangulaiah Demands : జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం చూపండి: గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ మంగళగిరి, మే 1: ఆంధ్రప్రదేశ్ గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పాశవికంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు…

MLA pays Tribute : అమరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

తేదీ : 29/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్ లో పహాల్గం అమరులకు జనసేన ఎమ్మెల్యేలు నివాళులర్పించడం జరిగింది.…

Janasena Party : జనసేన పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం అమరులకు నివాళులు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 29 : ఈరోజు మంగళగిరి సి.కె . కన్వెన్షన్ హాల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అమరులకు నివాళులు కార్యక్రమమునకు ఏపి ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా…

AIIMS : మంగళగిరి ఎయిమ్స్ లో 534 పోస్టుల భర్తీకి కేంద్రం ఆదేశాలు

Trinethram News : మంగళగిరి : ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్రం చర్యలు చేపట్టింది. మొత్తం 534 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వినతులకు స్పందించిన…

Ganja Gang : కాజా టోల్ గేట్ వద్ద గంజాయి ముఠా అరెస్ట్

Trinethram news : హైడ్రో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.బుధవారం మంగళగిరి రూరల్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితుల్లో ఒకరు పశ్చిమ గోదావరి, ఇద్దరు విశాఖపట్నంకు చెందినవారన్నారు.…

Nara Lokesh : తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడు ఇలా

Trinethram News : మంగళగిరి ప్రజల 3 దశాబ్దాల కల, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి తాత ఎన్టీఆర్ శంకుస్థాపన చేయగా,…

అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిణి

Trinethram News : వివాదాస్పద లేడీ అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన అఘోరీ మాయమాటలు చెప్పి శ్రీ వర్షిణిని…

Other Story

You cannot copy content of this page