Group-2 : గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు 92 శాతం మంది హాజరు

Trinethram News : గందరగోళం మధ్యే ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ముగిసింది. వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కినా పట్టించుకోని ఏపీపీఎస్సీ.. గ్రూప్‌-2 మెయిన్స్‌ ఎగ్జామ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయడం కుదరదు అంటూ…

AP Group2 : రేపే ఏపీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు

అయోమయంతోపాటు గందరగోళంలో గ్రూప్ 2 అభ్యర్థులు Trinethram News : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూపు 2 మెయిన్ పరీక్షలపై ఈరోజు ఉత్కంఠ నెలకొంది, అసలు పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయం తోపాటు.. గందరగోళంలో ఉన్నారు గ్రూప్…

Group1 : పకడ్బందీగా గ్రూప్-1 మెయిన్స్

పకడ్బందీగా గ్రూప్-1 మెయిన్స్ 21 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణ- పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి 85 శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ : కార్యదర్శి- హైదరాబాద్Trinethram News : Telangana : ఈనెల 21 నుంచి 27వ తేదీ…

ఏపీపీఎస్సీ గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్ష తేదీ ఇదే.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!

Trinethram News : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ 2024 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 10) కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రలోని వివిధ శాఖలు, ప్రభుత్వ…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Trinethram News : అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…

Other Story

You cannot copy content of this page