Corona Cases : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Trinethram News : ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదు .. అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు .. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్…

Heavy Rain : రాష్ట్రంలో మూడ్రోజులు భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక– చురుగ్గా నైరుతి రుతుపవనాలు కేరళ, గోవా మొత్తం విస్తరణ కర్నాటక, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత మేర వ్యాప్తి Trinethram News : రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

MLA Jare : షిర్డీ సాయినాధుని దీవెనలతో ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్తా ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ… తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీ వెళ్లి శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి మన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం…

Ganja Seized : పలాసలో 18.55కేజీల గంజాయి పట్టివేత

Trinethram News : శ్రీకాకుళం జిల్లా : గంజాయి రవాణాకు సుజిత్ సూర్జెయా అనే బస్సు డ్రైవర్ తో బేరం కుదిరించుకున్న గంజాయి వ్యాపారి.. మహారాష్ట్రలోని పూనే చెందిన చావస్ కు గంజాయి తరలిస్తున్న వైనం పలాస రైల్వే స్టేషన్ పరిధిలో…

Encounters : మావోయిస్టు దళాలను వెంటాడుతున్న బలగాలు

Trinethram News : ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు.. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడువుల్లో ఎన్ కౌంటర్.. 30 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాల గుర్తింపు.. మహారాష్ట్ర,…

పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు

Trinethram News : మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది.. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు.. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది…

Jawan Martyred : పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

Trinethram News : జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29).. సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్.. ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే…

Nashik Kumbh Mela : 2027లో ‘ప్రయాగ్ రాజ్ ‘కు పోటీగా నాసిక్ కుంభమేళా

Trinethram News : నాసిక్ :మహారాష్ట్రలోని నాసిక్ 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున కుంభమేళా జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన మహాకుంభమేళాకు దీటుగా…

Husband Kills Wife : భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది,, Trinethram News : మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు. అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.…

Dhananjay Munde Resigns : మహారాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా

మంత్రిపై సర్పంచ్ హత్యా ఆరోపణ. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ హత్యారోపణల నేపధ్యంలో సీఎం ఫడ్నవీస్‌ మంత్రివర్గంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. భీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య…

Other Story

You cannot copy content of this page