మే1 నుంచి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి త్రినేత్రం న్యూస్. రాజమహేంద్రవరం : దేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్‌ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా…

Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…

Waqf Bill Approved : వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం

– దీన్ని ఇండియా బ్లాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది న్యూఢిల్లీ:వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో వాడీవేడీ చర్చ జరిగింది. 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన(12.58 గంటలకు) తర్వాత బిల్లు…

Amit Shah : కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారు

Trinethram News : Apr 02, 2025, లోక్‌సభలో బుధవారం కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని,…

Waqf Bill : నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్‌బిల్లు

Trinethram News : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. వక్ఫ్ బిల్లు‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వక్ఫ్ బిల్లుపై చర్చలో పాల్గొనడకుండా తప్పించుకోవడానికి ప్రతిపక్షాలు వాకౌట్‌ను ఓ సాకుగా చెబుతున్నారని కేంద్ర…

Jai Bapu Jai Bhim Jai Samvidhan Abhiyan : జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్

Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : కాంగ్రెస్ పార్టి అగ్ర నేత లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో…

Araku Coffee : పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

Trinethram News : న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల…

Eluru MP : నివేదిక పంపించిన ఏలూరు ఎంపీ

తేదీ : 21/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎల్ఐసి ఏజెంట్ల భద్రత, భీమా రంగ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే కమిషన్ మార్పులను రద్దు చేస్తూ, వేజంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలని ఏలూరు…

Income Tax Bill 2025 : పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుంది. Trinethram News : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఈ…

Waqf : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!

రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు! Trinethram News : Feb 12, 2025, వక్ఫ్ సవరణ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది. బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను గురువారం లోక్‌సభలో…

Other Story

You cannot copy content of this page