Terrorist : జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఉగ్రవాది హతమా

Firing took place once again in Jammu and Kashmir. Terrorist killed Trinethram News : జమ్మూకశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఈరోజు మరో సాయుధ పోరాటం చోటుచేసుకుంది. కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్…

BSNL : మొరాయిస్తున్న బిఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు

BSNL cell one services that are barking Trinethram News : పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మునుగడకే ప్రమాదం..?? గత కొద్దిరోజులుగా బిఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు మురాయిస్తుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు ఈ విషయాలపై స్థానిక టెలికం శాఖ…

Albendazole Medicines : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మందులు వేయించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ

Albendazole medicines for healthy children Additional Collector of Local Bodies J. Aruna పెద్దపల్లి , జూన్ -20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మందులు వేయించి, వారికి నులిపురుగుల నుండి రక్షణ పొందాలని…

నిబంధనల ప్రకారం పక్కాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ

J. Aruna, Additional Collector of Local Bodies, conducts the Group 1 Prelims examination strictly according to the rules పెద్దపల్లి, జూన్ 07 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ…

కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

కుప్పంలో చంద్రబాబు పర్యటన

మందుబాబులకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్.. టీడీపీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం.. లోకల్‌ బ్రాండ్స్‌తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోంది-చంద్రబాబు

మీ ఇంటికొచ్చి నిన్ను గంటలో చంపేస్తా

Trinethram News : ఒంగోలు: మీ ఇంటికొచ్చి.. నిన్ను గంటలో చంపేస్తా’ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక వెబ్‌ పత్రిక విలేకరిని బుధవారం ఫోన్‌లో బెదిరించారు. ఇటీవల తర్లుపాడు పంచాయతీకి చెందిన ముగ్గురు…

అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు…

ఆంద్రప్రదేశ్ లో జోరుగా సాగుతున్న కోడి పందేలు..గుండాట,పేకాట

Trinethram News : రెండు రోజుల్లో 300వందల కోట్లు పందేలు జరిగి ఉంటాయి అని స్థానికుల సమాచారం…ఈ రోజు చివరి రోజు సుమారు ఒక్క రోజే 400కోట్లు వరకు పందేలు జరిగే అవకాశాలు? ఏపీ లో సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో…

స్థానిక రాజకీయ అంశాలపై చర్చ

స్థానిక రాజకీయ అంశాలపై చర్చ. వైసిపి రాష్ట్ర నాయకులు ఎంపి విజయసాయిరెడ్డి శనివారం ఉదయం మంగళగిరి బైపాస్ రోడ్డు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ వై సిపి కార్యాలయం కు వచ్చారు. నగర పార్టీ అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డి…

You cannot copy content of this page