Zakia Khanam : వైసీపీకి మరో షాక్
Trinethram News : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా .. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు లేఖ.. వ్యక్తిగత సిబ్బంది ద్వారా చైర్మన్ కు లేఖ పంపిన జకియా ఖానం…
Trinethram News : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా .. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు లేఖ.. వ్యక్తిగత సిబ్బంది ద్వారా చైర్మన్ కు లేఖ పంపిన జకియా ఖానం…
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ నియోజకవర్గం.రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వికారాబాద్ నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్…
ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు ఈ రోజు శాసనసభలో నాలుగు పద్ధులపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్,…
తేదీ : 20/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాలలో సినీ పరిశ్రమపై ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు కు మంత్రి కందుల. దుర్గేష్ స్పందించడం…
Trinethram News : అమరావతి : ఏపీ శాసనమండలిలో ఈ నెల 29వ తేదీతో పదవీకాలంముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్ లక్ష్మణరావు, పర్చూరి అశోక్బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి రఘువర్మ లకు మంగళవారం వీడ్కోలు…
Trinethram News : అమరావతి :ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదేరోజున సభలో చర్చ చేపట్టనున్నారు. ఈనెల 21న సమావేశాలు నిర్వహించాలని గత నెలలో నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సలహా…
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వికారాబాద్ పట్టణానికి…
Trinethram News : Telangana : తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ…
విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్:డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్ఎస్,బీజేపీలు…
విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్ఎస్,…
You cannot copy content of this page