వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో…

బాపట్ల వైసిపి ఎంపీ టికెట్ విషయంలో మరో ట్విస్ట్

సిట్టింగ్ ఎంపీ సురేష్ కు ఫైనల్ అయిందనుకుంటున్న తరుణంలో రావెల సుశీల్ కు అధిష్టానం నుంచి పిలుపు… మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడే ఈ సుశీల్…

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో…

వైసీపీ పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణు గోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

Trinethram News : తాడేపల్లి ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణఅధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″…

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

ముఖ్యమంత్రి మీద అహంకార పూర్తి వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ వైఖరిని ఖండిస్తూ మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియచేసిన చెన్నూర్ నియోజకవర్గ పీసీసీ సభ్యులు నూకల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుసొత్తుకు సుదర్శన్ అనంతరం మందమర్రి…

వైసీపీ నుండి టిడిపి లోకి భారీ చేరిక

Trinethram News : బాపట్ల మండలం, ఆసోదివారిపాలెం పంచాయతీ, పోతురాజుకొత్తపాలెం నుండి 32మంది వైసిపి కార్యకర్తలు బాపట్ల మండల మాజీ అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యం లో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర చేతుల…

మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవే వైసీపీ అధిష్టానం

Trinethram News : మంగళగిరి నియోజకవర్గ సాధికార బస్సు యాత్రను ఇంచార్జ్ గంజి చిరంజీవి విజయవంతం చేయడంతో చిరంజీవి నాయకత్వంపై వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. సాధికార బస్సు యాత్ర తర్వాత మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని నియోజకవర్గ…

చెవిరెడ్డి Vs బాలినేని ఒంగోలులో ఫ్లెక్సీల వార్

Trinethram News : ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వైసీపీ ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకాశం జిల్లా పార్టీ ఇంచార్జి హోదాలో వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్…

టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది

టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ (చిన్ని) ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది…. కేశినేని చిన్ని కామెంట్స్:: కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు…. సైక్రియార్టిస్టుకు చూపించుకోవాలి కేశినేని నానితో సహా సైకోలందరూ ఒక…

Other Story

You cannot copy content of this page