మాజీమంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్ ను అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు

Trinethram News : గుంటూరు జిల్లామంగళగిరి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ రోడ్డుపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలు కారును అడ్డగించి, కారు అద్దాలపై కొడుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు…

CM రేవంత్ రెడ్డి ఆన్ ఫైర్

BRS నేతలను ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ఆటో రాముడు కెమెరాలు పెట్టుకుని షో చేస్తే, అర్ద రూపాయి అగ్గిపెట్టె కొనుక్కోలేక మరొకరు డ్రామాలు ఆడారన్న సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన యాదవ కురుమ సంఘ నేతలు

Trinethram News : హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గొల్ల & కురుమ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని మంత్రి గారికి వినతి పత్రం సమర్పించిన గొల్ల కురుమ సంఘ నేతలు.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య…

వివాహ వేడుకకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని గాగిల్లాపూర్ వాసులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్,…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

నిజం గెలవాలి

దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరమ్మ.. ఘన స్వాగతం పలికిన మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు. రేవేంద్రపాడులో నారా లోకేష్ సహకారం తో కాసరనేని జస్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరమ్మ.. నారా భువనేశ్వరమ్మ…

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురి నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్ర‌బాబు ఢిల్లీ చేరుకోనున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ్ల చంద్ర‌బాబు…

తెలంగాణ భవన్ లో కేసిఆర్ అధ్యక్షతన KRMB అంశం పై కీలక సమావేశం

పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిదులు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్లగొండ భారీ బహిరంగ సభ. తెలంగాణ భవన్‌లో ముగిసిన…

ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి?

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణికి పార్లమెంట్…

బీజేపీపై పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారు

కొంత మంది లోక్‌సభ సీటు మార్చుకున్నారు.. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారలేదు.. పదే పదే మా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే చేస్తున్నారు.. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మారలేదు. తోటి విపక్ష పార్టీలను కాంగ్రెస్‌ ఎదగనీయడం లేదు..…

Other Story

You cannot copy content of this page