వద్దు… వెళ్ళోద్దు.. వెళితే పార్టీ మారినట్టే!!

ఎమ్మెల్యే వసంత ఆత్మీయ సమావేశానికి వెళ్ళే వారికి కొందరు వైసీపీ నేతల హూకూం…!! మనం పార్టీ సానుభూతి పరులుగానే ఉందామని హిత బోధ…!! ఎటూ తేల్చుకోలేని అయోమయం లో మైలవరం వైసీపీ కేడర్…!! ఎమ్మెల్యే వసంత వెనుక నడిచేందుకు సిద్ధమైన కొందరు…

పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో BRS అధినేత కేసీఆర్‌ సమావేశం

సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనలపై చర్చ

ఏం జరిగినా మన మంచికే : హరీశ్‌రావు

పటాన్‌చెరు నియోజకవర్గ భారాస నేతల సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు ఏం జరిగినా మన మంచికే : హరీశ్‌రావు ప్రజల్లో కూడా భారాసపై నమ్మకముంది: మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ దుష్ర్పచారం వల్ల భారాస ఓడిపోయింది: హరీశ్‌రావు

మైలవరంలో ముఖ్యనేతలతో వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమావేశం

హాజరైన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు.. ఐతవరంలోని తన నివాసంలో భేటీ అయిన వసంత కృష్ణ ప్రసాద్.. మైలవరంకు కొత్త ఇంఛార్జ్‌గా సర్నాల తిరుపతిరావు యాదవ్ నియామకం.. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని ప్రచారం

మహారాష్ట్రలో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ అరెస్ట్‌

మహారాష్ట్రలో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ అరెస్ట్‌.. నిన్న పోలీస్‌ స్టేషన్‌లోనే కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. ఈ ఘటనలో శివసేన నేత మహేష్‌ గైక్వాడ్‌తో పాటు మరొకరికి గాయాలు, థానే ఆస్పత్రిలో మహేష్‌ గైక్వాడ్‌ను పరామర్శించిన…

బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి

అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు…

ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదు?: వైఎస్‌ షర్మిల

Trinethram News : దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష…

పొత్తులో ఉన్నా నాకు సీటు ఇవ్వండి.. చంద్రబాబు, పవన్‌కు బుద్దావెంకన్న వేడుకోలు

Trinethram News : విజయవాడ, ఫిబ్రవరి 1: ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎవరెవరికి టికెట్ లభిస్తుందా అనే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..…

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం.. ఉభయ సభల ఫ్లోర్ లీడర్లను సమావేశానికి ఆహ్వానించిన కేంద్రం

ఢిల్లీకి సీఎం జగన్?

Trinethram News : ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ…

Other Story

You cannot copy content of this page