కాగ్ పనికి రాదని మేం అనలేదు

కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగంలోని మీడియా పాయింట్లో శనివారం హరీశ్రావు మాట్లాడారు.…

పవన్ కళ్యాణ్ షెడ్యూల్

Trinethram News : విశాఖ ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నేటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు.…

BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్

లోక్ సభ ఎన్నికల తరువాత BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్. BRS పేరు అంతగా కలిసి రాలేదు అని తిరిగి TRS గా మార్చాలి అని పలువురు నాయకులు కెసిఅర్ వద్ద…

నరసరావుపేట TDPఎంపీ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలతో లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ

పల్నాడు జిల్లా.. రానున్న ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులను కోరిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గడచిన నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు వివరించిన శ్రీకృష్ణదేవరాయలు.. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానాలు,యువతకు…

తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదిన వేడుకలు జరిగాయి

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్, తలసాని మరియు ఇతరనేతలు పాల్గొన్నారు…

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు

ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది అమరావతి : వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్…

కాంగ్రెస్ నాయకులతో ఈటల దోస్తీ!… BJPకి షాక్?

BJPకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో BJP కీలకనేత ఈటల రాజేందర్ పాల్గొన్న పిక్ వైరల్‌గా మారింది. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా…

నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటి, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు.. నేడు ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు.…

పార్టీనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌

Trinethram News : అమరావతి టికెట్‌ రాలేదని ఎవరూ నిరుత్సాహ పడొద్దు.. చంద్రబాబుపొత్తులతో వెళ్తున్నందున అందరూ సహకరించాలి పొత్తులకు సహకరించిన వారికి..అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుందికొన్ని చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలి రా..కదలిరా…

పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…

You cannot copy content of this page