క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు

Trinethram News : విజయవాడ క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు కేశినేని చిన్ని కామెంట్స్… పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత మంది అర్థంపర్థం లేని…

నారాయణపేట జిల్లాలో నేటి నుండి బిజెపి విజయ సంకల్ప యాత్ర

యాత్ర లో పాల్గొననున్న కేంద్ర మంత్రి ,రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి.. క్రిష్ణా నదిలో పూజలు నిర్వహించనున్న బిజెపి నేతలు….

బాధిత విలేకరికి నా సానుభూతి: బాలకృష్ణ

నిన్న రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడి జర్నలిస్టుపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నట్టు బాలకృష్ణ ప్రకటన మరోసారి ఇలా చేయొద్దంటూ వార్నింగ్

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు

పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు అపహాస్యపు పనులు చేస్తున్నారన్న వెంకయ్య స్థాయి మరికి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శ మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని సూచన

వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు

చంద్రబాబు జగన్ కు విసిరిన చాలెంజ్‌ పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు. “డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు…

నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

Trinethram News : నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు.. టికెట్‌ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా…

ఢిల్లీ చలో’ కు విరామం..

Trinethram News : న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ తదితర రైతుల డిమాండ్లపై రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు రైతు…

నేడు రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. మధురపూడి ఎయిర్ పార్ట్ నుండి భారీ ర్యాలీగా రాజమండ్రిలో జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి చేరుకొనున్న పవన్ కళ్యాణ్.. జనసేన నేతలతో అంతర్గతంగా సమావేశం కానున్న పవన్ కళ్యాణ్..

విజయవాడ గురునాణక్ కాలనీలో జై భీమ్ ఆర్మీ విస్తృత స్థాయి సమావేశం

Trinethram News : విజయవాడ సమావేశంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేశినేని చిన్ని కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న దళిత సంఘాలు,దళిత నేతలుటిడిపి నాయకులు నాగుల్ మీరా,ఫతావుల్లా

గుండిమెడ క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ-జనసేన నాయకుల ఆందోళన

Trinethram News : తాడేపల్లి క్వారీ ఆపకపోతే ఇక్కడే ధర్నా, లారీలను అడ్డుకుంటాం, లేదంటే అధికారుల కార్యాలయాలు ముట్టడి, అప్పటికి పరిష్కారం కాకపోతే సిఎం నివాసం ముట్టడికి సిద్దం టీడీపీ జనసేన నేతలు అక్రమ తవ్వకాలను పరిశీలించిన టీడీపీ-జనసేన నాయకులు క్వారీలో…

You cannot copy content of this page