26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : AP: ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రామకుప్పం మండలంలోని హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి దగ్గర బహిరంగ సభలో…

గుంటూరులో ఫ్లెక్సీల లొల్లి

Trinethram News : గుంటూరులో తెలుగుదేశం ఫ్లెక్సీల పై వైసీపీ ఫ్లెక్సీలు వేయటంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బేటాయించి నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాని ముట్టడించారు. పరిమిషన్ తీసుకొని ఓటింగ్ స్మైల్…

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

ఢిల్లీ.. 2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్…

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్ ఆద్మీ..…

కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు

Trinethram News : అధికారికంగా ప్రకటించిన షర్మిల 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం…

ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే, ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం… రూటు మార్చి ఆంధ్రరత్న భవన్ కు చేరిన APCC అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు… అక్కడే రాత్రి బస… బ్యారికేడ్లతో… ఆంధ్రరత్న భవన్ ను దిగ్భంధించిన పోలీసులు… ఉద్రిక్త వాతావరణం… నేటి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన భాగంగా రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారిని, అదేవిదంగా భీమవరం మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ…

జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన

గుంటూరు జిల్లా ః జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన. జర్నలిస్ట్ సంఘాలు – ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన , హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ సంఘాలు.…

You cannot copy content of this page