చలో చిలకలూరిపేట.. రండి! చరిత్ర సృష్టిద్దం!! చిలకలూరిపేటలో 17న నిర్వహించే ఉమ్మడి సభను విజయవంతం చేయాలి.. కలిశెట్టి

Trinethram News : 15-03-2024 ఎచ్చెర్ల నియోజకవర్గంలావేరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడిగా చిలకలూరిపేటలో ఈ నెల 17 నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు జనం భారీ స్థాయిలో తరలి రావాలని , తద్వారా ఇదే సభను విజయవంతం చేయాలని…

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన…

వరంగల్ ఎంపి స్థానంపై కేసిఆర్ సమీక్ష సమావేశం

వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్ ను ప్రతిపాదించిన నేతలు.. పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని మాజీ సిఎం కేసిఆర్ కు తెలిపిన రమేశ్.. రమేశ్ నో చెప్పడంతో ఖాళిగా ఉన్న వరంగల్ బిఆర్ఎస్ స్థానం.. అసలు రమేశ్ మనసులో ఏముందోనని నేతల…

రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

DSP ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Trinethram News : గత మూడు రోజులు గా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి చాకచక్యంగా మాజీ DSP ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును…

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్యనంటున్న మల్లికార్జున ఖర్గే

Trinethram News : న్యూఢిల్లీ :మార్చి 12కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయకుండా.. ఆ పార్టీని ముందుండి నడిపించాలని,…

నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా 3.15 నుంచి 4.25 వరకు…

17న పల్నాడులో మోడీ టూర్!

Trinethram News : చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద…

బీజేపీలో చేరిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

Trinethram News : హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డి, తో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడం నగేష్, జలగం వెంకట్రావు నలుగురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు….

You cannot copy content of this page