కందుకూరు పట్టణ ఎస్ ఐ ని కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు

Trinethram News : ఈరోజు కందుకూరు పట్టణ నూతన ఎస్ ఐ గా బాధ్యతలు తీసుకున్న ఆనంద్ భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు sk రఫీ, ఎస్సీ సెల్ జిల్లా…

రాహుల్ గాంధీ కారుపై దాడి

పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ

తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ బృందం

Trinethram News : హుజూర్‌నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారు.

KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి

Trinethram News : Kesineni Chinni: చంద్రబాబును విమర్శించే స్థాయి కేశినేనినానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కేశినేని నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు.. నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల…

విద్యాధరపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

Trinethram News : విజయవాడ విద్యాధరపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంపులో ఉచితంగా కంటి,గుండె,ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మెగా మెడికల్ క్యాంపుకు భారీగా స్పందన ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును జనసేన…

నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన

Trinethram News : YS Sharmila: నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ తెలంగాణ మాజీ హోంమంత్రి, BRS నేత మహమ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురై కిందపడ్డారు. వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు ఆసుపత్రికి…

గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్

Trinethram News : Guntur గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ వైసీపీ యువనేత భరత్‌రెడ్డి రాజీనామా నారా లోకేశ్‌తో భేటీ అయిన భరత్‌రెడ్డి గుంటూరు జిల్లాలో యూత్‌లో మంచిపట్టు ఉన్న భరత్‌రెడ్డి బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామన్నా.. వైసీపీకి…

Other Story

You cannot copy content of this page