Satellite Balloon : ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి శాటిలైట్ బెలూన్ ప్రయోగించనున్నారు

Trinethram News : తిరుపతి జిల్లా: జూలై 27తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్శిటీలో ఈరోజు ఓ కీలక ఘట్టం జరుగుతోంది. నింగిరో బెలూన్ శాటిలైట్ ప్రయోగం నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనుంది. NARL మరియు IIST సహకారంతో విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని…

History : చరిత్రలో ఈరోజు జూలై 26

Today in history is July 26 Trinethram News : సంఘటనలు 1956: గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు. 1997: వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం. 1847 : లైబీరియా…

ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం

The government has launched a new plan so that every body is like a mother’s lap Trinethram News : హైదరాబాద్‌: (మే 23)రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా…ప్రభుత్వ పాఠశాలల ఆలనా…

షియామీ SU7 EV విడుదల

Trinethram News : షియామీ తన తొలి విద్యుత్ కారు (EV) SU7ను (Speed Ultra) విడుదల చేసింది. దీని ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24.90 లక్షలు)గా నిర్ణయించింది. టెస్లా, బీవైడీ సంస్థల కార్లను తట్టుకుని నిలబడేందుకు సరసమైన ధరనే…

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా.. ఏపీకి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta.ap.gov.in ను ఆయన ప్రారంభించారు. లోకాయుక్త సేవలను ప్రజలు…

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

Trinethram News : హైదరాబాద్ :ప్రతినిధి హైదరాబాద్:మార్చి 12కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసు కొచ్చింది. ఈ టీ-సేఫ్…

ఇన్‌శాట్‌-3డీఎస్‌ సక్సెస్

Trinethram News : Mar 12, 2024, ఇన్‌శాట్‌-3డీఎస్‌ సక్సెస్ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ప్రయోగం సక్సెస్ అయింది. ఇన్‌శాట్ తాజాగా భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది…

మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా

వాషింగ్టన్‌: అంతరిక్ష రేసులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా .. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల…

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

You cannot copy content of this page