MLA Venigandla : భాగస్వామ్యులు కావాలి

తేదీ : 18/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గుడివాడ , దేశ సేవ చేసి రిటైరైన సైనికులు సమాజ ఉన్నతిలో భాగస్వామ్యం చేసేలా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ,కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్యే…

MLA Venigandla : సిపార్స్ లేఖలు అందజేత

తేదీ : 17/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సంబంధిత బాధితు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సిపార్స్ పత్రాలను ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము అందజేయడం…

రెండు వందల రకాలతో విందు

తేదీ : 12/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు – చాటపర్రు రోడ్డులోని రాఘవేంద్ర టవర్స్ పక్కన నివాసం ఉంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి మోతుకూరి. చంద్రకుమార్, లీలావతి దంపతుల కుమార్తె మోహిని లక్ష్మీప్రియకు…

Computers don’t Work : పనిచేయని కంప్యూటర్లు

తేదీ : 11/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం నగర పరిధిలోని యాభై సచివాలయాల్లో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిబ్బంది వారికి వచ్చిన జీతం లోనే…

Beware of Tasmas : తస్మాస్ జాగ్రత్త

తేదీ : 10/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోరంకి. నివాసి కుందేటి. సాయిరాం ఒక ఘరానా దొంగ. సెల్ఫ్ డ్రైవ్ పేరిట కార్లు అద్దెకు తీసుకొని వాటిని మాయం చేయడంలో ఇతను దిట్ట. చెడు వ్యసనాలకు బానిసై…

Golden District : కృష్ణ జిల్లాను సువర్ణ జిల్లాగా మారుస్తాం

తేదీ : 07/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి. సుభాష్ , కొల్లు .రవీంద్ర నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పామర్రు ఎమ్మెల్యే వర్ల…

MLA Venigandla Ramu : స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

తేదీ : 04/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ నియోజకవర్గం లో ప్రజలందరిపై వీరబ్రహ్మేంద్రస్వామి వారి కరుణ కటక్షాలు ఉండాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. శ్రీనివాస సెంటర్లో జరుగుతున్న స్వామి యాభై నాలుగవ ఆరాధన మహోత్సవాల్లో…

MP Kesineni Shivnath : దేశ ప్రధానికి స్వాగతం పలికిన యం పి

తేదీ : 02/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజయవాడ పార్లమెంట్ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన…

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం

తేదీ : 01/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ యార్లగడ్డ .వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత రాజకీయాలకతీతంగా సామాజిక పింఛన్లు అందిస్తామని అనడం జరిగింది. ఆయన పింఛన్ల పంపిణీ…

Nimmala met CM : ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి నిమ్మల

తేదీ : 30/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని. ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి హాజరు అవ్వడం జరిగింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల వనరుల శాఖ…

Other Story

You cannot copy content of this page