Janasena Leader : మే డే సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులను సన్మానించిన జనసేన నాయకుడు : ప్రేమ కుమార్.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని కె పి హెచ్ బి కాలనీ 5వ ఫేస్ లో గల జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జిహెచ్ఎంసి కార్మికులను శాలువా…

Tammineni Praveen Kumar : సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : కేపిహెచ్బి డివిజన్ లో రేషన్ షాప్ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. డివిజన్లోని ఫోర్త్ ఫేస్ రమ్య గ్రౌండ్ లోని రేషన్…

Madhavaram and Mandadi : ఈద్గా నందు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నా మాధవరం కృష్ణారావు, మందడి శ్రీనివాసరావు.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : సోమవారం రంజాన్ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కెపిహెచ్బి డివిజన్ లోని 7వ ఫేస్ ఈద్గా నందు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు…

మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు

ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు Trinethram News : హైదరాబాద్ – KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించిన యువతులు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించిన ద్విచక్ర వాహనదారుడు…

MLA Madhavaram Krishna Rao : కెపిహెచ్బి డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 28 : శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించారు.ఇదే సందర్భంలో మలేషియన్ టౌన్షిప్ వద్ద 5 ఎకరాలు గల పార్కులో జిహెచ్ఎంసి…

Bandi Ramesh : గాలక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 24 : కూకట్పల్లి నియోజకవర్గం కె పి హెచ్ బి కాలనిలోలోని రోడ్ నెంబర్ 4లో గాలక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్.హాస్పిటల్ యజమాని…

Walta Act : వాల్ట చట్టానికి తూట్లు పెడుతూ సదరు బోర్ యజమానులు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15: కూకట్పల్లి మండలం పరిధిలోని కూకట్పల్లి గ్రామం లో గల కే.పి.హెచ్.బి కలని టెంపుల్ బస్టాండ్ దగ్గర కనక దుర్గమ్మ టెంపుల్ యందు సాయి గణేష్ బోర్ వెల్స్ స్థానిక రెవిన్యూ అధికారుల నుండి ఎలాంటి…

ఎట్టకేలకు స్పందించిన అధికారులు

ఎట్టకేలకు స్పందించిన అధికారులు కెపిహెచ్బి టెంపుల్ బస్టాండ్ ఎదురుగా ఈడబ్ల్యూఎస్ లో 66 గజాల్లో ఎనిమిది ఫ్లోర్లు నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు మేరకు గత నెలలో కేపీహెచ్బీ మూసాపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగును సీజ్ చేయడం జరిగింది. తాజాగా…

Bandi Ramesh : మలేషియా టౌన్షిప్ ను సందర్శించిన బండి రమేష్

మలేషియా టౌన్షిప్ ను సందర్శించిన బండి రమేష్ కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ , ఇంచార్జ్ బండి రమేష్ కెపి హెచ్ బి కాలనీ లోని మలేషియా టౌన్షిప్ ను సందర్శించారు. స్థానికులతో కలిసి…

MLA Madhavaram Krishna Rao : 290 మంది లబ్ధిదారులకు.. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ

290 మంది లబ్ధిదారులకు.. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7 : శుక్రవారం కెపిహెచ్బి డివిజన్ ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు 290 మంది…

Other Story

You cannot copy content of this page