Kishan Reddy : అదానీ వ్యవహారంపై మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు : కిషన్ రెడ్డి

అదానీ వ్యవహారంపై మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు : కిషన్ రెడ్డి Trinethram News : Telangana : Dec 18, 2024, అదానీ వ్యవహారంపై మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.…

బిజెపి మంత్రులను కలిసిన వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు

బిజెపి మంత్రులను కలిసిన వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్…

Central Cabinet Committees : కేంద్ర క్యాబినెట్ కమిటీలు.. తెలుగువారికి చోటు

Central Cabinet Committees.. A place for Telugus Trinethram News : కేంద్ర క్యాబినెట్లో వేర్వేరు కమిటీలను కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసింది. క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్, కమిటీ ఆన్ పార్లమెంటరీ ఎఫైర్స్, కమిటీ ఆన్…

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హనుమకొండ జిల్లా సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డి మీడియా సమావేశం…. ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం …. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ………

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై భారత్ మండపంలో ప్రత్యేక భేటీ

భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్ లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు…

అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు…

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

You cannot copy content of this page