Adivasi Training Program : కిన్నెరసానిలో ప్రారంభమైన ఆదివాసీ శిక్షణ కార్యక్రమం
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పాల్వంచ: మండలంలోని కిన్నెరసాని వద్ద ఉమ్మడి ఖమ్మం…