Conductor Dies : కండక్టర్ మృతి

తేదీ : 30/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం, లంకపల్లి దగ్గర ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది.ఈ ఘటనలో బస్సు…

Negligence : బయటపడిన పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

తేదీ : 29/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడడం జరిగింది. పదవ తరగతి జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తలు పాటించలేదు. హెడ్ పోస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా…

Coordinators : నియోజవర్గ స్థాయిలో ఐదు మండలాల కోఆర్డినేటర్లు

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం. ఈరోజు TPCC సోషల్ మీడియా చైర్మన్ మన్నెం సతీష్ కుమార్ * ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పార్లమెంట్ టిపిసిసి సోషల్ మీడియా ఇంచార్జ్ మరియు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి,…

Dancer Kalyani Suicide : ‘ఢీ’ షో డ్యాన్సర్ కల్యాణి ఆత్మహత్య

Trinethram News : ఖమ్మం జిల్లా : ‘ఢీ’ షో డ్యాన్సర్ కావ్య కల్యాణి(24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని తన ఇంట్లో సూసైడ్ చేసుకుంది.ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన…. ఢీ షో లో డాన్సర్ అభి నే కారణం…

MLC Elections : టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిండిలో 95% పోలింగ్

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రం లోని జెడ్పి హై స్కూల్ పోలింగ్ స్టేషన్ లో 55 ఓట్లకు గాను 52 మంది ఓటు హక్కును…

Student Suicide : ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మం జిల్లా ఫిబ్రవరి 21. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది, తన హాస్టల్…

Suspicious Death : ఖమ్మం జిల్లాలో అనుమానాస్పదంగా హోంగార్డు మృతి

ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడా? Trinethram News : ఖమ్మం జిల్లా :ఫిబ్రవరి 20. ఈతకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి…

Maha Dharna : ఈనెల 18న మిర్చి రైతుల మహ ధర్నా

తేదీ: 16/02/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం , ఖమ్మం జిల్లాలో ఈనెల 18వ తేదీన మహాధర్నా జరగనుంది. మిర్చికి కనీస మద్దతు ధర రూపాయలు 25వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మార్క్ పేడ్ ద్వారా మిర్చి…

Thieves in Telangana : తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. నిజామాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా. దీంట్లో చిక్కుకొని ఇప్పటికే చాలామంది కటకటాలపాలయ్యారు.…

ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్

ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్ Trinethram News : హైదరాబాద్ నుంచి వస్తున్న అన్నను పికప్ చేసుకునేందుకు బస్టాండ్‌కు వెళ్లి తిరిగిరాని సంజయ్ అనే యువకుడు సంజయ్ జాడ తెలియక కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు ఎవరో ఒక…

Other Story

You cannot copy content of this page