Adivasi Training Program : కిన్నెరసానిలో ప్రారంభమైన ఆదివాసీ శిక్షణ కార్యక్రమం

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పాల్వంచ: మండలంలోని కిన్నెరసాని వద్ద ఉమ్మడి ఖమ్మం…

Banoth Madan Lal : వైరా మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Trinethram News : ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ (62) గుండెపోటుతో మృతి .. గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలాగా ఏఐజీ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన మదన్ లాల్ ..…

ACB : రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

Trinethram News : ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ ఖమ్మం మండలం తల్లంపాడుకు చెందిన ఒక వ్యక్తి తన రెండెకరాల భూమిని కొడుకు…

Lamp Report Scheme : ధూప దీప నివేదిక పథకానికి భద్రాద్రి నుంచి 65 దరఖాస్తులు

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి : ధూప దీప నివేదిక పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 ఆలయాల నుంచి దరఖాస్తులు వచ్చాయి.ఖమ్మం 145, భద్రాద్రి నుంచి 65అందాయి.అర్హత కలిగిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర కమిషనర్…

Ancient Buddha Statue : తెలంగాణలో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యం

Trinethram News : తెలంగాణలో క్రీ.పూ. ఒకటి- క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య కాలం నాటి బుద్ధ విగ్రహం లభ్యమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో కోలేటి నాగేశ్వరరావు పొలంలో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యమైంది. ఉపాధి కూలీలు…

MLA Jare : మంత్రి తుమ్మల పర్యటనలో అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగ్రహం

Trinethram News : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు తనకు చెప్పలేదని, తుమ్మల పర్యటన షెడ్యూల్ కూడా తనకు చెప్పలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం…

Vanajeevi Ramaiah : హరితహరం బ్రాండ్ అంబాసిడర్ వనజీవి రామయ్య కన్నుమూత

Trinethram News : కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన వనజీవి రామయ్య ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.…

Suicide : ఆత్మహత్య

తేదీ : 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రం , ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, ఎర్రగుంటపాడు గ్రామానికి చెందిన రొయ్యల .మంగయ్య (35) స్థానికంగా ఒక తోటలో పనిచేయడం…

Conductor Dies : కండక్టర్ మృతి

తేదీ : 30/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం, లంకపల్లి దగ్గర ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది.ఈ ఘటనలో బస్సు…

Negligence : బయటపడిన పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

తేదీ : 29/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడడం జరిగింది. పదవ తరగతి జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తలు పాటించలేదు. హెడ్ పోస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా…

Other Story

You cannot copy content of this page