రెండవ పంటకు నీళ్లు ఇచ్చేందుకు నేడు శ్రీకారం

త్రినేత్రం న్యూస్: మే 14 నెల్లూరు జిల్లా: కావలి మన కావలి ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఇద్దరూ కలిసి వందలాదిమంది రైతుల సమక్షంలో , సంఘం వద్ద గల…

Kavali canal : కావాలి కలువ పూడిక పనులను పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు

త్రినేత్రం న్యూస్: మే 10: నెల్లూరు జిల్లా : కావాలి కాల్వ పూడిక తీత మరియు అభివృద్ధి పనులను కాల్వ రెండోవ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జి. కె.సుబ్రహ్మణ్యేశ్వర రావు మరియు సిబ్బంది గురువారం కాల్వ పనులను పరిశీలన చేశారు అనంతరం…

Simhapuri Steelman : సింహపురి స్టీల్ మెన్

త్రినేత్రం న్యూస్: మే 8: నెల్లూరు జిల్లా: కావలి మిస్టర్ సింహపురి స్టీల్ మాన్, బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ , 2025 కు సంబందించిన పోస్టర్స్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.…

సాటి మనిషి ప్రాణాపాయం ఉన్నప్పుడు ఆదుకోవాలి

త్రినేత్రం న్యూస్:మే 5: నెల్లూరు జిల్లా :కావలి బిట్రగుంట వైపు నుండి కావలి వైపు మార్గంలో గౌరవరం బ్రిడ్జిపై ద్విచక్ర వాహనదారుడు , వాహనం అదుపుతప్పి కింద పడి డివైడర్ను గుద్దుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలియపరిచారు, ఈ ఘటనకు గల కారణం…

Calvary Power Mission : కల్వరి పవర్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ప్రారంభోత్సవం

త్రినేత్రం న్యూస్ :మే5: నెల్లూరు జిల్లా : కావలి పట్టణం సమీపంలో ఉన్న ముసునూరు ప్రాంతంలో, దైవజనులు పాస్టర్.అలహరి , వంశీ, నూతనంగా కల్వరి పవర్ మిషన్ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మాస్టర్ వంశీ తన తల్లిదండ్రులకు ఏకైక…

World Workers’ Day : కావలి పట్టణంలో ని లత ,సినిమా థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం

త్రినేత్రం న్యూస్ :మే 1: నెల్లూరు జిల్లా : కావలి పట్టణంలో లతా సినిమా హాల్ థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా గురువారం కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే .దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి…

Amaravati Development Projects : అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 29 నెల్లూరు జిల్లా :కావలి. అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా చిలకలూరిపేట ఇన్చార్జిగా ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , ముఖ్యమంత్రి , నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన సందర్భంగా ఈరోజు…

Intimate Meeting : ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 26 :నెల్లూరు జిల్లా: కావలి, ఆత్మీయ సమావేశానికి ఆహ్వానంఈ సమావేశంలో, గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు ,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , మరియు ఎమ్మెల్సీ . బీదా రవిచంద్ర…

Peaceful Rally : వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్.. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భరతమాత బిడ్డలకు ఘన నివాళులు ఉగ్రవాదుల దాడికి నిరసనగా…

MLA Kavya Krishna Reddy : సోమిశెట్టి మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 24:నెల్లూరు జిల్లా: కావలి ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, కావలికి చేరుకున్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దాగు మాటి, కావ్య వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, కుటుంబ సభ్యులని…

Other Story

You cannot copy content of this page