Pakistan Warns India : మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం

భారత్‌ను హెచ్చరించిన పాక్ సైనిక ప్రతినిధి సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక ఉగ్రవాది హఫీజ్ సయీద్ వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన పాక్ సైనిక ప్రతినిధ “మా నీళ్లు ఆపితే, మీ ఊపిరి ఆపుతాం” అంటూ వ్యాఖ్య ఉగ్రవాదానికి మద్దతు…

Operation Sindoor Press Meet : ఆపరేషన్ సిందూర్ ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు.. వాళ్ల ట్రాక్ రికార్డ్

Trinethram News : పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి…

Tourist Areas Closed : కశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత

Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ లోయలోని 48 టూరిస్ట్ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూసేసింది.కశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా,ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించట్లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే…

CPI : కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి

అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ…డిండి (గుంఫ్లపల్లి) ఏప్రిల్26 త్రినేత్రం న్యూస్కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి…అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ… కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు…

Donald Trump : సమస్యను భారత్‌, పాక్ పరిష్కరించుకుంటాయి

Trinethram News : Apr 26, 2025, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా భారత్, పాక్ కశ్మీర్ కోసం గొడవ పడుతున్నాయన్నారు. ఈ సమస్యను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ పేర్కొన్నారు.…

CM Revanth Reddy : పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి

Trinethram News : ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయండి.. కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు .. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు .. ఒక్క దెబ్బతో…

CPI : కాశ్మీర్ పహాల్గం పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేయాలి

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకాచారి.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ లోని పహాల్గం లో విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు…

Peaceful Rally : వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్.. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భరతమాత బిడ్డలకు ఘన నివాళులు ఉగ్రవాదుల దాడికి నిరసనగా…

Free Auto Tourists : టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్

కాశ్మీర్‌లో స్థానికుల గొప్ప మనసు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్.. ఇంట్లో భోజన వసతిTrinethram News : పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భయంతో వణికిపోతున్న పర్యాటకులకు స్థానిక కాశ్మీరీలు తమకు తోచినసాయం చేస్తున్నారు. (Free auto…

Liberation : కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం

Calling Kashmir a curse and Hyderabad a liberation is proof of BJP’s politics సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. Trinethram News : Medchal : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ…

Other Story

You cannot copy content of this page