Zameer Ahmed : నాకు ఒక బాంబు ఇవ్వండి

పాకిస్తాన్‌పై సూసైడ్ బాంబు దాడి చేస్తా Trinethram News : మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా మోదీ, షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పోయి పాకిస్తాన్…

Former DGP’s Murder : మాజీ డీజీపీ హత్య.. వెలుగులోకి కీలక విషయాలు

Trinethram News : కర్ణాటకకు చెందిన. మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసును విచారణ చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఆస్తి కోసం భార్యనే ఓం ప్రకాష్ ని…

Anil Kumble : అనిల్ కుంబ్లేతో డీకే శివకుమార్ మంతనాలు

Trinethram News : టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్న శివకుమార్ దేశానికి, రాష్ట్రానికి కుంబ్లే చేసిన సేవలను కొనియాడారు. దీనికి కుంబ్లే…

Strike : నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి…. Trinethram News : కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప..…

Alcohol in Tetra Packets : ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం

60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించాలని నిర్ణయం ఇప్పటికే కర్ణాటకలో అమలు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో విక్రయాలు ప్రభుత్వంతో మెక్‌డొవెల్స్ కంపెనీ మంతనాలు Trinethram News : తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో…

Married 4 times : ప్రేమ అంటూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువతి

Trinethram News : కర్ణాటకలో మండ్య జిల్లాలో ఓ యువతి ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైష్ణవి శశికాంత్‌తో 8 నెలలుగా ప్రేమలో ఉండి మార్చి 24న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే…

Chariot Collapsed : కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం

Trinethram News : కర్ణాటక : 120 అడుగుల ఎత్తైన రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు. శనివారం సాయంత్రం…

Honey Trap : హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…

Elon Mask : కేంద్ర ప్రభుత్వం పై దావా వేసిన ఎలాన్ మాస్క్ ‘ఎక్స్’ సంస్థ

Trinethram News : ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ భారత ప్రభుత్వంపై దావా వేసింది ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్ సంస్థ చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌న‌కు‌ పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది…

Karnataka Bandh : మార్చి 22న కర్ణాటక బంద్

Trinethram News : పలు కన్నడ అనుకూల సంఘాలు మార్చి 22వ తేదీన కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. మార్చి 22 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు ఈ బంద్ కొనసాగుతుంది. KSRTC…

Other Story

You cannot copy content of this page