Zameer Ahmed : నాకు ఒక బాంబు ఇవ్వండి
పాకిస్తాన్పై సూసైడ్ బాంబు దాడి చేస్తా Trinethram News : మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా మోదీ, షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పోయి పాకిస్తాన్…
పాకిస్తాన్పై సూసైడ్ బాంబు దాడి చేస్తా Trinethram News : మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా మోదీ, షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పోయి పాకిస్తాన్…
Trinethram News : కర్ణాటకకు చెందిన. మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసును విచారణ చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఆస్తి కోసం భార్యనే ఓం ప్రకాష్ ని…
Trinethram News : టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్న శివకుమార్ దేశానికి, రాష్ట్రానికి కుంబ్లే చేసిన సేవలను కొనియాడారు. దీనికి కుంబ్లే…
కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి…. Trinethram News : కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప..…
60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించాలని నిర్ణయం ఇప్పటికే కర్ణాటకలో అమలు తొలుత మహబూబ్నగర్ జిల్లాలో విక్రయాలు ప్రభుత్వంతో మెక్డొవెల్స్ కంపెనీ మంతనాలు Trinethram News : తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో…
Trinethram News : కర్ణాటకలో మండ్య జిల్లాలో ఓ యువతి ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైష్ణవి శశికాంత్తో 8 నెలలుగా ప్రేమలో ఉండి మార్చి 24న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే…
Trinethram News : కర్ణాటక : 120 అడుగుల ఎత్తైన రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు. శనివారం సాయంత్రం…
Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…
Trinethram News : ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ భారత ప్రభుత్వంపై దావా వేసింది ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్ సంస్థ చట్టవిరుద్ధంగా కంటెంట్ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్షిప్నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది…
Trinethram News : పలు కన్నడ అనుకూల సంఘాలు మార్చి 22వ తేదీన కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. మార్చి 22 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు ఈ బంద్ కొనసాగుతుంది. KSRTC…
You cannot copy content of this page