MLC Kavitha : కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Trinethram News : రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోతున్నామని…

Bandi Sanjay : అందాల పోటీలకు రూ. 300 కోట్లు… పుష్కరాలకు రూ. 35 కోట్లేనా?

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించిన బండి సంజయ్ పుష్కరాల ఏర్పాట్లకు రూ.35 కోట్లు చాలా తక్కువని విమర్శ యూపీలో కుంభమేళాను బీజేపీ ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు Trinethram News : పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం…

Kaleshwaram : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పెంపు

Trinethram News : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గడువును మరో 2 నెలలపాటు (జులై ఆఖరు వరకు) పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన లోపాలపై…

Saraswati Pushkaram : రేపటి నుంచి సరస్వతీ పుష్కరాలు

Trinethram News : తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరంలో రేపటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు…

ACB : తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

Trinethram News : హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు ఇవాళ(శనివారం) ఏకకాలంలో రైడ్స్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు…

Uttam Kumar Reddy : ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి సిగ్గుపడండి.. బీఆర్‌ఎస్‌పై ఉత్తమ్ ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్‌డీసీఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ) ఇచ్చిన నివేదికను చూసి బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు పడాలంటూ మండిపడ్డారు. కాళేశ్వరంతో అద్భుతాలు…

Jagadish Reddy : కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : Telangana : అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం…

Saraswati Pushkaram : మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు

Trinethram News : వచ్చేనెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు (సుమారుగా 12 రోజులు) భూపాలపల్లి జి ల్లా కాళేశ్వరంలో ‘సరస్వతీ పుష్కరాల’ను నిర్వహిస్తున్నామ ని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నా రు. ఈ…

కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ

కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ కాళేశ్వరం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు కోసం క్రీడాకారుల ఎంపికకై కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్…

Smita Sabharwal : కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్!

కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్! Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల…

Other Story

You cannot copy content of this page