మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్ మృతదేహం…

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన. 3 రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి. నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన. రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట…

5.64 లక్షల పేర్లను అనర్హులుగా గుర్తించాం:ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

5.64 లక్షల పేర్లను అనర్హులుగా గుర్తించాం:ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమావేశం కాకినాడలో పెద్దమొత్తంలో ఓట్లను చేర్చుతున్న 13 మందిపై కేసు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు 50 మంది…

Other Story

<p>You cannot copy content of this page</p>