CPI : పేద ప్రజలకు ఇళ్ల స్థలాల మంజూరు చేసే వరకు సిపిఐ పోరాట ఉద్యమం ఆగదు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జులైలో సిపిఐ జిల్లా మహాసభలు…. కాకినాడ,బుధవారం,21: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక ఎస్టియు కార్యాలయంలో టి అన్నవరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా…

Natu Boat Capsizes : నాటు పడవ బోల్తా

తేదీ : 20/05/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యు. కొత్తపల్లి మండలం , ఉప్పాడ తీరంలో నాటు పడవ బోల్తా పడడం జరిగింది. ఆ తీరం నుంచి ముగ్గురు వ్యక్తులు సముద్రంలోకి వెళుతుండగా కెరటాల తాకిడికి…

Jr. NTR’s birthday : రేపు జగ్గంపేటలో ఘనంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

Trinethram News : కాకినాడ జిల్లా జగ్గంపేట మే 20: రేపు అనగా మే 20వ తేదీ మంగళవారం ప్రముఖ సినీ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఏడు గంటలకు జగ్గంపేట శ్రీ నాగేశ్వర థియేటర్…

YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమీక్ష సమావేశం

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమీక్ష సమావేశంలో పాల్గొన మాజీ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్,మాజీ రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి, కాకినాడ జిల్లా: త్రినేత్రం న్యూస్, శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు…

Jyothula Naveen : పలు శుభకార్యాలకు హాజరైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్

Trinethram News : కాకినాడ జిల్లా జగ్గంపేట మే 13: కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మే 13వ తేదీ మంగళవారం పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ముందుగా జగంపేట పరిణయ ఫంక్షన్ హాల్ లో పిల్లి…

General Strike : దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో 20న మున్సిపల్ కార్మికులు పనులు నిలుపుదల

మున్సిపల్ పారిశుధ్య కార్మికుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలి. కాకినాడ,మే,09: మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె లో మున్సిపల్ పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం కాకినాడలో స్థానిక మున్సిపల్ కార్యాలయం లో…

AITUC : కనీస వేతన బోర్డును తక్షణమే నియమించాలి

త్రినేత్రం న్యూస్ : కాకినాడ,మే,05 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ సెల్ లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన…

Problems of CHCs : సిహెచ్సి ల సమస్యలను డిప్యూటీ సీఎం తక్షణమే పరిష్కరించాలి

త్రినేత్రం న్యూస్ : ఏపీ ఎమ్ సి ఏ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిహెచ్సి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షకు సోమవారం ఉదయం ఏఐటీయూసీ, జిల్లా…

Dr. Satthi Suryanarayana Reddy : అనపర్తి మాజీ ఎమ్మెల్యే పై టిడిపి, ముకలు దాడి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు ఫిర్యాదు.

త్రినేత్రం న్యూస్ : కాకినాడ జిల్లా. అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పై టిడిపి మూకలు దాడికి పాల్పడిన ఘటనపై జిల్లా ఎస్పీ బింధుమాధవ్ కు ఫిర్యాదు. ఫిర్యాదు అందజేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ…

AITUC : కార్మికుల శ్రమకు తగిన వేతనం మంజూరు కై పోరాటానికి సిద్ధం కండి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి 139 వ. మేడే వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలోఘనంగా…. త్రినేత్రం న్యూస్ : కాకినాడ,మే,01: కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్…

Other Story

You cannot copy content of this page