Additional SP : సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం
యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు. ఆంధ్రప్రదేశ్ (అనకాపల్లి) త్రినేత్రం న్యూస్ మే 17: సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధిగా వారి పాత్ర ప్రశంసనీయం అని…