Pawan Kalyan : అడవితల్లి బాట కార్యక్రమంలో అరకు గిరిజన అనేక గ్రామాలు పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవితం అందించాలని ఉద్దేశంతో పలురకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే సింగపూర్ లోని ఒక స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కన్న కొడుకు గాయపడి ఆసుపత్రిలో…