Pawan Kalyan : జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలు

తేదీ : 23/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); పహాల్ గామ్ లో ఉగ్రదాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు కె .పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలకు మరియు, నేతలకు…

Akkala Gandhi : తీవ్రంగా ఖండించిన అక్కల గాంధీ

తేదీ : 23/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ముందు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ జెండాని అవనతం చేసిన జనసేన…

Janasena : గత ప్రభుత్వం హయంలో గిరిజన యువతకు ఉద్యోగ గ్యారంటీ నాశనం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు: జనసేన మండల అధ్యక్షుల ఆగ్రహం

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23: గత ప్రభుత్వం హయంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన యువతకు శత శాతం ఉద్యోగ ఉపాధి కల్పనకు తీసుకొచ్చిన జీఓ 3ని సుప్రీం కోర్టులో రద్దు చేసేందుకు దాఖలైన పిటిషన్‌పై వైసీపీ ప్రజాప్రతినిధులు నిష్క్రియగా వ్యవహరించారని…

CM Relief Fund : ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే

తేదీ : 18/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సమక్షంలో సంబంధిత లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు…

Constituency Tour : నియోజకవర్గం పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపు

తేదీ : 18/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్) : ఇంచార్జ్; జి. వెంకన్న బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఏడు మండలాల అధ్యక్షులతో అత్యవసర…

Ambedkar’s Jayanti : అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా జనసేన రవికాంత్ ఆధ్వర్యంలో నాయకులు మంథని శ్రావణ్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో జనసేన పార్టీ నాయకులు మోతే రవికాంత్ ఆధ్వర్యం లో ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన కార్యనిర్వాక కార్యదర్శి మంథని శ్రవణ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల…

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జి.మాడుగుల , పాడేరు మండలాల ముఖ్య నాయకుల సమావేశంలో డా. గంగులయ్య మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జనసేన…

Chittam Murali : యువతలో పెరుగుతున్న ఇంటర్నెట్ బానిసత్వం

ఆన్‌లైన్ జూదం యువతను నిర్వీర్యం చేస్తోంది జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఆవేదన ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అనంతగిరి, ఏప్రిల్ 14: అనంతగిరి జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని యువత తమ…

Chittam Murali : ప్రయత్నం చిన్నదే కావచ్చు కానీ ఆశయం పెద్దది డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి ఏప్రిల్ 11: జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ గిరిజన యువత లో గత దశాబ్ద కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటుగా మత్తుపదర్దాల జాడ్యం కూడా వారిని మహమ్మరీలా…

Pawan Kalyan : అడవితల్లి బాట కార్యక్రమంలో అరకు గిరిజన అనేక గ్రామాలు పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవితం అందించాలని ఉద్దేశంతో పలురకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే సింగపూర్ లోని ఒక స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కన్న కొడుకు గాయపడి ఆసుపత్రిలో…

Other Story

You cannot copy content of this page