షర్మిల చెప్పేవన్నీ అబద్ధాలే.. కుటుంబాలను చీల్చడం చంద్రబాబు అలవాటు: రోజా
షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా
షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా
తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరంజీవితో భేటీ.. ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న తోట…? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న చంద్రశేఖర్.. గుంటూరు వెస్ట్ విషయంలో ఇప్పటికే…
Trinethram News : ఫిబ్రవరి 4న జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరిక ఎంపీ సీటుపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారేందుకు బాలశౌరి నిర్ణయం ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలున్నాయన్న వార్తల నడుమ పార్టీ మారేందుకు నిర్ణయం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి…
Trinethram News : ఏపీలో గరం గరం గ నడుస్తున్న రాజకీయ పరిణామాలు… “సిద్ధం” అన్న వైసీపీ.. “మేము సిద్ధమే” అంటున్న జనసేన… బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ను ఓడించేందుకు చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అయినా ఆ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని…
ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం….జనసేనలోకి తోట చంద్రశేఖర్, వైసిపి లోకి రావెల కిషోర్ బాబు…!!?? త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ..!! గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్న తోట చంద్రశేఖర్.. గుంటూరు స్వస్థలం కావడంతో పశ్చిమ నుంచి…
పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.. లోకేశ్ సీఎం పదవి పై మాట్లాడినా పట్టించుకోలేదు.. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను.. పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు..…
గణతంత్రదినోత్సవవేడుకలు *ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ మరియు గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు మరియు తెలుగు దేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యం లో 75.వ. గణతంత్ర దినోత్సవం…
జనసేన-టీడీపీ మధ్య రాజమండ్రి రూరల్ టికెట్ ఫైట్ Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : రాజమండ్రి రూరల్ టికెట్ పై పంచాయితీ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మరోసారి తనకే టికెట్ అంటూ ప్రచారం చేస్తుంటే.. పొత్తుల్లో…
Trinethram News : అమరావతి జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం.. సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్ కల్యాణ్కు అందించిన పార్టీ లీగల్ సెల్
You cannot copy content of this page