బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన
5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.
5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.
Trinethram News : ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన .. రేపు భీమవరం నుంచి పర్యటన ప్రారంభం.. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుతించని అధికారులు ..త్వరలోనే భీమవరం పర్యటన తదుపరి తేదీ ప్రకటిస్తామన్న మహేందర్…
Trinethram News : అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీల్లోని అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నారు.. దీనిలో భాగంగా…
రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. హైకోర్టులో ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి..
అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటనలు
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. వైసీపీ నుంచి అభ్యర్థులను దాదాపు ఖరారు చేయటంతో తమ అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్ధం కావటంతో..…
Trinethram News : ప్రెస్నోట్, తేదీ- 10-02-2024 గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు – ఎంపీ బాలశౌరి అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మా అనే మహిళ మృతిచెందింది – ఎంపీ వల్లభనేని…
శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…
ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి.. పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్కల్యాణ్ కీలక సూచనలు.. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డు: పవన్ జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం.. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు..…
ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా…మనం వాళ్లకి సహకరిస్తే,మన జనసేన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళు సహకరిస్తారు.మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి తప్ప,మనలో మనకి అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోండి.
You cannot copy content of this page