Anil Kumar : యువత ఆశయాలకు మార్గం చూపుతున్న జనసేన

పాడేరులో క్రియాశీలక సభ్యత్వానికి విశేష స్పందన. అనిల్ కుమార్. అల్లూరిజిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 9: జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు పాడేరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక…

Chittam Murali : గిరిజన గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు

జనసేన నాయకుడు చిట్టం మురళి పర్యటన అల్లూరిజిల్లా(అనంతగిరి) మండలం , మే 9: అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ పరిధిలోని జాంగూడ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రజలు ఆధారపడే వర్షాధారిత వ్యవసాయానికి సహకారంగా…

Janasena Party : జనసేన పార్టీ పాడేరు కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ (పాడేరు), మే 7: జనసేన పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అనే సూత్రంతో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భరోసానివ్వడంలో మరో అడుగు ముందుకు వేసారు.…

Prema Kumar : వైష్ణవిని ఆశీర్వదించిన జనసేన నాయకుడు : ప్రేమ కుమార్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : 4 ఈరోజు సినీ ప్లానెట్ పక్కన కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రుంకు సాయి కృష్ణ & సాయి కుమారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె…

Prema Kumar : ఎల్లమ్మ తల్లి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకుడు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే: ఈరోజు ఫతేనగర్ డివిజన్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ గౌడ్ ఆహ్వానం మేరకు వారి నివాసము నందు జరిగిన ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి…

Janasena : జివో నెంబర్ 3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వాన్ని కోరిన జనసేన

ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్,మే 4: ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, జివో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ జనసేన పార్టీ పాడేరు అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత…

Prema Kumar : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది

అధిక శాతం ఉన్న బీసీలకు పూర్తి న్యాయం చేకూరె అవకాశం ఉంది జనసేన నాయకుడు : ప్రేమ కుమార్. కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లేదంటే కులగణన పై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని…

Janasena Leader : మే డే సందర్భంగా కార్మికులకు పండ్లు పంపిణీ చేసి,శాలువా వేసి సన్మానించిన జనసేన నాయకుడు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా మోతీ నగర్ కూడలి ,ఎర్రగడ్డ రోడ్డు,హైదరాబాదు వద్ద జనసేన నాయకుడు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా కూకట్ పల్లి నియోజకవర్గం…

Janasena Leader : మే డే సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులను సన్మానించిన జనసేన నాయకుడు : ప్రేమ కుమార్.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని కె పి హెచ్ బి కాలనీ 5వ ఫేస్ లో గల జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జిహెచ్ఎంసి కార్మికులను శాలువా…

Vampuru Gangulaiah Demands : జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం చూపండి: గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ మంగళగిరి, మే 1: ఆంధ్రప్రదేశ్ గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పాశవికంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు…

Other Story

You cannot copy content of this page