సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: రాజ్‌నాథ్‌సింగ్

Stand by families of soldiers: Rajnath Singh జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఆర్మీ అధికారి సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు మరణించడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘ధైర్యసాహసాలు కలిగిన సైనికులు ఉగ్రదాడిలో వీరమరణం పొందడం…

Rahul : BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

Soldiers sacrificed because of BJP policies : Rahul Trinethram News : Jul 16, 2024, జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో…

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

A temporary break in the Amarnath Yatra అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం జమ్ము కాశ్మీర్ : జులై 06రాష్ట్రంలో కురుస్తున్న వర్షా ల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారు లు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ…

Encounter : ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter.. Two terrorists killed Trinethram News : Jun 26, 2024, జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దోడా జిల్లాలోని గండోహ్‌ ప్రాంతంలోని బజాద్‌ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్…

Narendra Modi International : దాల్ సరస్సు ఒడ్డున ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా

Prime Minister Narendra Modi International Yoga on the banks of Dal Lake Trinethram News : న్యూ ఢిల్లీ :జూన్ 20ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 2 రోజులపాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించ నున్నారు. మూడోసారి ప్రధాని…

నేడు ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్

Polling for the sixth phase of Lok Sabha elections today Trinethram News : ఢిల్లీ సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్.. 58 లోక్‌సభ స్థానాలకు 889 మంది అభ్యర్థుల పోటీ.. ఢిల్లీ 7, హర్యానా…

ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి

Trinethram News : Mar 29, 2024, ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతిజమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ…

పలాస కు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య

పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ…

తెరుచుకోనున్న తులిప్ గార్డెన్

Trinethram News : Mar 19, 2024, తెరుచుకోనున్న తులిప్ గార్డెన్జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు.…

ఉత్తరాదిలో భారీ హిమపాతాలు

Trinethram News : Mar 18, 2024, ఉత్తరాదిపై గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో.. అక్కడక్కడా భారీ హిమపాతాలు…

You cannot copy content of this page