షర్మిలపై దారుణమైన పోస్టర్లు వేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు: వి.హనుమంతరావు
జగన్ కోసం షర్మిల ఎంతో కష్టపడిందన్న వీహెచ్ వైఎస్ కూతురు కాదని ప్రచారం చేస్తున్నా జగన్ స్పందించడం లేదని మండిపాటు రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతారా? అని ఆగ్రహం
జగన్ కోసం షర్మిల ఎంతో కష్టపడిందన్న వీహెచ్ వైఎస్ కూతురు కాదని ప్రచారం చేస్తున్నా జగన్ స్పందించడం లేదని మండిపాటు రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతారా? అని ఆగ్రహం
Trinethram News : తేది:03-02-2024స్థలం: ఏలూరు మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: దెందలూరు సిద్ధం సభలో వైయస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు…
Trinethram News : సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు…
Trinethram News : అమరావతి : గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్ పాలకుడు అవడంతో రాష్ట్రంలో…
జగన్ను నమ్మితే మిగిలేది కన్నీళ్లు, నిర్వేదమే: మాజీమంత్రి ప్రత్తిపాటి సమగ్ర శిక్షణ కార్యక్రమంలో తెదేపా శ్రేణులకు ప్రత్తిపాటి దిశానిర్దేశం జగన్ను నమ్మితే ఎవరికైనా చివరకు మిగిలేది కన్నీళ్లు, నిర్వేదమే అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. తన,…
ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తోందని ఆగ్రహం మార్టూరు, క్రోనూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్న పోలీసు వ్యవస్థ కళ్లముందే పతనం అవుతున్నా…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల…
40 అంశాలపై కేబినెట్ లో చర్చ, SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఫిబ్రవరి లో అమలు చేసే…
Trinethram News : అమరావతి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ…
Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను…
You cannot copy content of this page