ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎమ్. శ్రీనివాస్ ఐపిఎస్

Ramagundam Police Commissioner M. who inspected the accident site. Srinivas IPS మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగ గోడ కూలి ముగ్గురు…

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

AB Venkateswara Rao is relieved in the High Court Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు…

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Awareness should be raised about the new laws పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కమీషనరేట్ అధికారులకు, సిబ్బంది కి వర్కుషాప్ నో న్యూ క్రిమినల్ లాస్ (నిసీల్) పై అవగాహన…

ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ రద్దు నిలిపివేత పిటిషన్ పై తీర్పు రిజర్వ్

Judgment reserved on AB Venkateswara Rao’s suspension petition Trinethram News : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా…

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్

Shock for IPS AB Venkateswara Rao క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీఎస్ వ్యాజ్యం. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్‌ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈనెల 8న క్యాట్ ఇచ్చిన…

సీనియర్ ఐపీఎస్ పరిస్థితి ఏమిటి

What is the status of Senior IPS? Trinethram News : CAT సస్పెన్షన్ ఎత్తివేసిన, పోస్టింగ్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఈనెల 25న పదవీ విరమణ చేయనున్న ఏబి.వెంకటేశ్వరరావు డీజీపీ స్థాయి అధికారి పరిస్థితి పై చర్చించుకుంటున్న పోలీసు…

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు!

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు! విజయవాడలో నివసిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు నిన్న ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన ఏబీ దంపతులు ఇద్దరి ఓట్లను తొలగించారని తెలిపిన అధికారులు

ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్ – 9440796184

Trinethram News : పల్నాడు జిల్లా ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే మా ప్రధాన ధ్యేయం – ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ సార్వత్రిక ఎన్నికలు – 2024 దృష్ట్యా పల్నాడు జిల్లా వ్యాప్తంగా…

ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన సీఎం

Trinethram News : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. రాజీవ్ రతన్ హఠాన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖకు రాజీవ్ రతన్ అందించిన సేవలు మరవలేమని సీఎం అన్నారు.. సుదీర్ఘ కాలం పోలీస్…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

You cannot copy content of this page