IPL 2025 : ఐపీఎల్ టికెట్ల డబ్బులు రీఫండ్
Trinethram News : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్లో మిగిలిన మ్యాచ్లు వారంపాటు వాయిదాపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అభిమానులకు టికెట్ల డబ్బులను ఫ్రాంఛైజీలు తిరిగి చెల్లిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారం మే 10న ఉప్పల్ వేదికగా SRH,…