PM Modi : RR బ్యాటర్ వైభవ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

Trinethram News : May 05, 2025, IPLలో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయనను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్‌లో జరిగిన ఖేలో ఇండియా యూత్…

MP : యువ క్రికెటర్లకు ఆదర్శం. యం. పి.

తేదీ : 29/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రంలోని విజయవాడ పద్నాలుగు ఏళ్ళ వయసులో ఐపిఎల్ క్రికెట్ ఆడడమే. కేవలం ముప్ఫై ఐదు బంతుల్లో సెంచరీ సాధించి అరుదైన రికార్డు క్రియేట్…

SRH vs LSG : నేడు హైదరాబాద్ వేదికగా SRH vs LSG ఐపీఎల్ మ్యాచ్

Trinethram News : రాజీవ్ గాంధీ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ పోటాపోటీగా తలపడనున్న హైదరాబాద్, లక్నో జట్లు టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగు మ్యాచుల్లో తలపడగా.. లక్నో 3, హైదరాబాద్ 1 గెలిచాయి https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

IPL : ఈరోజు నుండి ఐపీఎల్ మొదలయ్యింది

Trinethram News : బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది…

IPL : ఐపీఎల్ మ్యాచ్‌ రీషెడ్యూల్‌?

Trinethram News : Mar 19, 2025, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. ఈ శనివారం నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. అటు ఆటగాళ్ల నుంచి ఇటు అభిమానుల వరకు అంతా టోర్నమెంట్ ఆరంభం…

IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

Trinethram News : IPL 2025 కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో…

TPL : జూన్‌లో తెలంగాణ ప్రీమియ‌ర్ లీగ్

బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‌ Trinethram News : Mar 01, 2025, ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత‌ జూన్‌‌లో తెలంగాణ ప్రీమియ‌ర్ లీగ్ (TPL 2025) నిర్వహించుకునేందుకు BCCI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TPLతో పాటు మొయినుద్దౌలా గోల్డ్ కప్‌ను తిరిగి ప్రారంభించేందుకు…

IPL : విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ లు

తేదీ : 16/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండవ హోమ్ గ్రౌండ్ విశాఖపట్నంలో మ్యాచ్ లు ఆడనున్నారని సమాచారం. డిసి తన మిగతా మ్యాచ్ లను…

IPL : ఇకపై ఉచిత IPL మ్యాచ్‌లు ఉండవు!

Trinethram News : రిలయన్స్ జియో సినిమా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లను ఒకే ప్లాట్‌ఫామ్, జియో హాట్‌స్టార్‌లో విలీనం చేసింది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ₹149 నుండి ప్రారంభమవుతాయి, 3 నెలలకు ₹149 మరియు 1 సంవత్సరం ₹499 నుండి మొబైల్-మాత్రమే ప్లాన్‌లు…

నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్

నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్ Trinethram News : Dec 04, 2024, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మాటల్లేవని.. తామిద్దరం స్నేహితులం కాదని తెలిపాడు. అతడితో…

Other Story

You cannot copy content of this page