Abdul Rauf Azhar : అబ్దుల్ రవూఫ్ అజర్ హతం

Trinethram News : ఆపరేషన్ సిందూర్ లో జైషే ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు, అబ్దుల్ రవూఫ్ అజర్ హతం.. నిన్న పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జైషే కార్యాలయంపై భారత్ దాడి.. దాడిలో మసూద్ పది మంది కుటుంబ సభ్యులు…

Donald Trump : భారత్, పాకిస్తాన్ దాడులపై మరోసారి స్పందించిన ట్రంప్

Trinethram News : రెండు దేశాలు టిట్ ఫర్ టాట్‌ లాగా చేస్తున్నారు.. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నా రెండు దేశాలతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.. ఈ గొడవలు ఆపుతారంటే నాకు చేతనైన సాయం చేస్తా…

Emergency Meeting : పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

Trinethram News : భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ రేంజర్లు LOC సరిహద్దులోని భారత గ్రామాలపై ఫిరంగులు, కాల్పులతో రెచ్చిపోతున్నాయి.…

Emergency in Pakistan : పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. అన్ని సర్వీసులు అలర్ట్

Trinethram News : ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ చేసిన మెరుపు దాడుల దెబ్బకు పాకిస్థాన్‌ భయపడింది. పాక్‌లో వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించింది. రావల్పిండి, ఇస్లామాబాద్, బహ్వాల్‌పూర్ నగరాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. విద్యాసంస్థలకు సెలవులు రద్దు చేసింది. వైద్య సిబ్బందికి సెలవులు…

Sandstorm : సౌదీ అరేబియాను ఇసుక తుఫాను కమ్మేసింది

Trinethram News : ముఖ్యంగా ఆ దేశ రాజధాని రియాద్లో ఆకాశాన్ని తాకేలా దుమారం రేగింది. దట్టమైన సుడిగాలితో ఐకానిక్ స్కైలైన్ సైతం మూసుకుపోయింది. ఇసుక తుఫాను వల్ల జనజీవనం స్తంభించిపోయింది. రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితమయ్యారు.…

Jhelum River : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో జీలం నది నీటిమట్టం ఆకస్మికంగా పెరుగుదల

Trinethram News : ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ వర్గాల ఆరోపణ.. హట్టియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన, నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు. స్థానికుల్లో భయాందోళన…

Shahbaz Sharif : పాకిస్థాన్ ప్రధాని సంచలన ప్రకటన

Trinethram News : పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జమ్మూ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ తమకు జీవనాడి లాంటిదని ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని, దీనిపై స్వతంత్ర, పారదర్శక…

Donald Trump : సమస్యను భారత్‌, పాక్ పరిష్కరించుకుంటాయి

Trinethram News : Apr 26, 2025, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా భారత్, పాక్ కశ్మీర్ కోసం గొడవ పడుతున్నాయన్నారు. ఈ సమస్యను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ పేర్కొన్నారు.…

Pak Officer Warns : ‘భారతీయుల గొంతు కోస్తా’.. పాక్ అధికారి వార్నింగ్

Trinethram News : పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట భారతీయులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రహత్ ఇండియన్స్‌ను మరింత రెచ్చగొట్టారు. ‘మీ గొంతు కోస్తా’ అని సంజ్ఞలు…

Pakistan Defense Minister : అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం

Trinethram News : దేశంలో ఉగ్రవాదులే లేరు.. వాళ్లకు మేము ఎలాంటి సాయం చేయట్లేదు’’.. ఇది చాలా ఏళ్లుగా పాకిస్తాన్ చెబుతున్న మాట. కానీ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రే సంచలన నిజాన్ని బయటపెట్టాడు. గత మూడు దశాబ్దాలుగా తాము…

Other Story

You cannot copy content of this page